-
Home » Kollam
Kollam
Tamannaah : అభిమాని అత్యుత్సాహం.. తమన్నాపై నెటీజన్ల ప్రశంసల వర్షం.. ఏం చేసిందంటే..?
సినీతారలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వారు ఎక్కడ కనిపించినా సరే వారితో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీపడుతుంటారు. ఒక్కొసారి ఫ్యాన్స్ చేసే పనుల వల్ల తారలు ఇబ్బంది పడిన ఘటనలు ఉన్నాయి.
‘Bharat Jodo Yatra’ in Kollam: భారత్ జోడో యాత్రకు విరాళం తక్కువగా ఇచ్చాడంటూ కూరగాయలు అమ్ముకునే వ్యక్తిని కొట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు.. వీడియో
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కేరళలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆ యాత్రకు కొల్లాంలోని కాంగ్రెస్ కార్యకర్తలు బలవంతంగా విరాళాలు వసూలు చేస్తున్నారు. తాజాగా, కూరగాయలు అమ్ముకునే వ్యక్తి వద్దకు వెళ్లి రూ.2000 ఇవ్వాలని అ
Kerala Bra Row : విద్యార్థినుల ”బ్రా”లు తొలగింపు వివాదం.. మహిళా కమిషన్ ఆగ్రహం
రూల్స్ పేరుతో కేరళలో నీట్ పరీక్షకు హాజరైన విద్యార్థినుల లోదుస్తులను (బ్రా) ఎగ్జామ్ సెంటర్ సెక్యూరిటీ సిబ్బంది విప్పించడం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై జాతీయ మహిళా కమిషన్(NCW), నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్(N
Monkeypox: మంకీపాక్స్ నివారణకు మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం
రోగి ఉపయోగించే బెడ్, ఇతర వస్తువులు వంటివి వాడరాదు. మంకీపాక్స్ సోకిన రోగులను ఐసోలేషన్లో ఉంచాలి. ఈ వ్యాధి సోకిన వ్యక్తులు లేదా జంతువులకు దగ్గరగా ఉన్నట్లైతే పూర్తి శుభ్రత పాటించాలి.
Kerala Uthra Murder Case : భార్యను పాముతో చంపించిన భర్తకు రెండు శిక్షలు విధించిన కోర్టు
భార్య పేరున ఉన్న ఆస్తి కాజేయటానికి ఆమెను పాముతో చంపి హత్య చేసిన భర్తకు కొల్లాం కోర్టు బుధవారం రెండు శిక్షలు విధించింది.
లక్కున్నోడు : లాటరీ టికెట్లు అమ్ముకొనే వ్యక్తికి రూ. 12 కోట్లు
kerala lottery seller : లాటరీ టిక్కెట్లు అమ్ముకునే వ్యక్తికి జాక్పాట్ తగిలింది. కాళ్లకు చెప్పులరిగేలా తిరిగి లాటరీ టిక్కెట్టు అమ్మితే రాని అదృష్టం.. అమ్ముడుపోకుండా మిగిలిపోయిన టిక్కెట్టుతో వచ్చింది. కేరళ ప్రభుత్వం నిర్వహించిన క్రిస్మస్-న్యూ ఇయర్ �
ఎన్నికల్లో పోటీ చేస్తున్న ‘కరోనా’ ! : ఓటు వేయమంటూ..అభ్యర్థన!!
corona participating in Kollam Election : యావత్ ప్రపంచాన్ని కరోనా వణికించేస్తోంది. కానీ ప్రకృతి అందాలకు నియలమైన కేరళ వాసులు మాత్రం ఐ లవ్ కరోనా..అంటున్నారు.‘కరోనా’పై ఎనలేని ప్రేమ కురిపిస్తున్నారు. ప్రేమగా ఆదరిస్తున్నారు. ఇదేంటిరా బాబూ ప్రాణాలు తీసే కరోనాపై ప్రేమ చూప
పాములతో ఆడుకునే వాడు.. ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు
ఓ పాము విషయంలో కథ అడ్డం తిరిగింది. ఇన్నాళ్లూ వేటిని రక్షించడానికి కష్టపడ్డాడో.. ఇప్పుడు ఆ పాము కాటుతోనే అతను పేషెంట్ అయ్యాడు.
4వ తరగతి పరీక్ష రాసిన 105 ఏళ్ల బామ్మ
కేరళలోని కొల్లం జిల్లాలోని త్రికారువాకు చెందిన 105 ఏళ్ల భగీరథి అమ్మ మంగళవారం (నవంబర్ 19) నాలుగవ తరగతి పరీక్ష రాశారు. భగీరథీ బామ్మకు చదువంటే చాలా ఇష్టం. కానీ చిన్నప్పుడే ఆమెకు కుటుంబ బాధ్యతలు మీద పడ్డాయి. దీంతో ఆమెకు ఇష్టమైన చదువును వదులుకోవాల్స�
అయ్యప్పస్వాముల కోసం : శబరిమలకు ప్రత్యేక రైలు
శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల రద్దీ తట్టుకునేందుకు ఈస్ట్ కోస్ట్ రైల్వే ఒక ప్రత్యేక రైలును నడుపుతోంది. విశాఖపట్నం-కొల్లాం మధ్య ఈ రైలు నడుస్తుంది. 2019, నవంబర్ 17 నుంచి 2020 జనవరి 21 మధ్య ఈ ప్రత్యేక రైలు 10 ట్రిప్పులు తిరుగుతుంది. రైలు నెంబరు 08515 నవంబర్ 17 �