Home » Komatireddy Raj Gopal Reddy
బండి సంజయ్ ను అమిత్ షా కలవడం సహజమే అయినా ఈటల రాజేందర్ కు ప్రాధాన్యం ఇవ్వడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. Telangana BJP - Eatala Rajender
కేసీఆర్ కుటుంబ పాలనను గద్దె దించాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతోనే సాధ్యం. Komatireddy Raj Gopal Reddy - CM KCR
ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ దూకుడు పెంచుతోంది కాంగ్రెస్. గెలుపు గుర్రాలపై ఫోకస్ పెట్టి ఆపరేషన్ ఆకర్ష్ వల విసురుతోంది. రాష్ట్రంలో సానుకూల పవనాలు వీస్తున్నాయని ప్రచారం చేస్తూ బీజేపీ అసంతృప్త నేతలకు ఆఫర్లు ఇస్తోంది హస్తం పార్టీ.
నేతల అవుట్ గోయింగ్ గాని.. ఇన్కమింగ్ లేక కునారిల్లిపోయిన కాంగ్రెస్కు.. ఇప్పుడు నేతల తాకిడి ఎక్కువవుతోంది. అధికార బీఆర్ఎస్, బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్న నేతల సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతోంది.
మునుగోడులో బీజేపీని ఓడించడానికి సీఎం కేసీఆర్ 100 మంది కౌరవులను పంపించారని రాజగోపాల్ రెడ్డి అన్నారు.
Komatireddy Raj Gopal Reddy : పార్టీలో తనకు సరైన గుర్తింపు, గౌరవం ఇవ్వడం లేదని రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
Eatala Rajender : బీజేపీలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు రాజకీయంగా ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మరో హాట్ న్యూస్ వెలుగులోకి వచ్చింది.
Eatala Rajender : ఇద్దరు నేతలు మరికొంతమంది అగ్రనేతలను కలిసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు రెండు లేదా మూడు నెలల ముందే 60 శాతం సీట్ల ప్రకటన ఉంటుందని తెలిపారు.
ప్రాణహాని ఉందని..భద్రత ఏర్పాటు చేయాలని కోరుతు హైకోర్టును ఆశ్రయించారు తెలంగాణ బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.