Home » Komuram Bheem Asifabad
తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.
కొమ్రుంభీం జిల్లాలో సంచలనం రేపిన సమత హత్యాచారం కేసులో దోషులకు కోర్టు మరణ శిక్ష విధించింది. షేక్ బాబు, షేక్ షాబుద్దీన్, షేక్ మగ్దూమ్లను ఫాస్ట్ట్రాక్ కోర్టు జడ్జి... దోషులుగా తేల్చి శిక్ష ఖరారు చేశారు.
కొమురం భీం ఆసిఫాబాద్ ట్రైబల్ మహిళా కళాశాలలో దారుణ ఘటన వెలుగుచూసింది. ట్రైబల్ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న ముగ్గురు విద్యార్థినులు గర్భం దాల్చడం కలకలం సృష్టిస్తోంది.