Home » Konaseema Violence
అంబేద్కర్ పేరుని అనవసరంగా రాజకీయం చేశారని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఒకే పార్టీలో రెండు వర్గాల మధ్య గొడవను.. కుల ఘర్షణగా మార్చారని ఆరోపించారు.
కోనసీమలోని 8 మండలాల్లో మరో 48 గంటల పాటు ఇంటర్నెట్ సేవలు నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు.
అమలాపురంలో అల్లర్లను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. విధ్వంసానికి పాల్పడిన వారిని గుర్తించి కేసులు పెట్టే పనిలో ఉన్నారు. ఇప్పటిదాకా 46 మందిపై(Konaseema Violence)