Home » kondagattu
జై తెలంగాణ, జై హింద్ అంటూ పవన్ నినాదాలు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిచాక మొదటిసారి రావడంతో భారీగా అభిమానులు, జనసేన కార్యకర్తలు వచ్చారు.
ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి తెలంగాణలో అడుగుపెట్టిన పవన్ కల్యాణ్ కు ఘన స్వాగతం పలికేందుకు జనసైనికులు సిద్ధమయ్యారు. హైదరాబాద్ నుంచి కొండగట్టుకు వెళ్లే మార్గంలో పవన్ కు స్వాగతం పలికేలా జనసేన నాయకులు భారీ ఏర్పాట్ల�
హన్మకొండ జిల్లా మడికొండ గ్రామానికి చెందిన వధువు, వరంగల్ కు చెందిన వరుడు కరీంనగర్ జిల్లాలోని కొండగట్టులో ప్రేమ వివాహం చేసుకున్నారు.
దొంగలు బరితెగించారు. ఏకంగా దేవాలయంలోనే చోరీకి పాల్పడ్డారు. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో చోరీ జరిగింది. దొంగలు అర్ధరాత్రి దేవాలయంలో దొంగతనం చేశారు.
జనసేనాని పవన్ కల్యాణ్ తన ఎన్నికల ప్రచార రథం వారాహికి నేడు కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి ప్రజలతో ఆ వారాహి రథంపైనుంచే మాట్లాడారు.
బీజేపీకి, జనసేనకు ఎప్పుడూ దోస్తీనే. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేస్తుంది. జీహెచ్ఎమ్సీ ఎన్నికల్లాగా ఈ సారి వదిలేయం. పరిమిత స్థానాల్లోనే పోటీ చేస్తాం. 25-40 అసెంబ్లీ స్థానాల్లో, 7-14 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలనుకుంటున్నా�
జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న ఆలయంలో జనసేనాని పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రచార రథం వారాహికి పవన్ పూజలు చేశారు.
నేడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ జగిత్యాల జిల్లాలోని కొండగట్టుకు వెళ్లనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు పవన్ కొండగట్టుకు చేరుకోనున్నారు. అంజన్న ఆలయంలో ప్రచార రథం వారాహికి జనసేనాని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
ఈ నెల 24న పవన్ కొండగట్టు వెళ్తారు. అక్కడ పూజ పూర్తైన తర్వాత సమీపంలోని ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని కూడా పవన్ దర్శించుకోబోతున్నారు.