Home » Konijeti Rosaiah No More
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య.. కన్నుమూశారు. నిద్రలోనే ఆయనకు గుండెపోటు రాగా.. ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణం విడిచారు.
మాజీ ముఖ్యమంత్రి రోశయ్య(88) కన్నుమూశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రోశయ్య అనారోగ్యకారణాలతో చనిపోయారు.