kota

    Woman Jumps Into Well : తీవ్ర విషాదం… ఐదుగురు కూతుళ్లతో బావిలో దూకిన తల్లి

    December 5, 2021 / 07:57 PM IST

    రాజస్తాన్ కోటాలోని రామగంజ్ మండిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తన ఐదుగురు కూతుళ్లతో కలిసి తల్లి బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది.

    Rajasthan : యువకుడిని కొట్టారు..మూత్రం తాగించిన దంపతులు!

    September 22, 2021 / 07:15 PM IST

    ఓ యువకుడిని కొట్టడంతో పాటు..అతని చేత మూత్రం తాగించారు ఓ దంపతులు. ఓ రోజంతా నిర్భందించారు. తమింట్లోకి ప్రవేశించి మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    NEETలో 720/720 మార్కులు సాధించిన సోయబ్

    October 17, 2020 / 08:28 AM IST

    Odisha స్టూడెంట్ NEET‌లో 720/720 మార్కులు సాధించి టాప్ గా నిలిచాడు. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులలో అడ్మిషన్ కోసం రాసిన ఎంట్రన్స్ టెస్ట్ లో వంద శాతం సక్సెస్ సాధించడం ఫుల్ జోష్ తెప్పించిందంటూ.. తాను మెడికల్ స్టడీస్ పూర్తి చేసి కార్డియాలజిస్ట్ అవుత�

    శృంగారం చేస్తుండగా తల్లి చూసిందని యువతి సూసైడ్

    July 7, 2020 / 01:03 PM IST

    తన ప్రియుడితో  శృంగారంలో ఉండగా తల్లి చూసిందని భయపడి ఒక యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజస్దాన్ లో జరిగింది. బుండి జిల్లా జెండోలి ప్రాంతంలోని చోత్రకా ఖేడా గ్రామంలో లో నివసించే 18 ఏళ్ల యువతి ఆదివారం రాత్రి తన ప్రియుడితో శృంగారంలో ఉండగా ఆమె తల�

    విద్యార్ధుల కోసం…రాజస్థాన్ కు 200బస్సులు పంపిన యూపీ

    April 17, 2020 / 03:01 PM IST

    కరోనానేపథ్యంలో దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా రాజస్థాన్‌లోని కోటా కోచింగ్ సెంటర్లలో చిక్కుకుపోయిన 7,000 మంది విద్యార్థులను వెనుకకు తెచ్చేందుకు ఆగ్రా నుంచి 250 బస్సులను పంపించింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. సెండ్ అజ్ బ్యాక్ హోమ్ (మమ్మల్ని ఇంటికి పం

    హాస్పిటల్ లో పందులు…నెలలో 100మంది శిశువులు మృతి

    January 2, 2020 / 09:59 AM IST

    రాజస్థాన్ లోని కోట ప్రభుత్వ హాస్పిటల్ లో పరిస్థితి దారుణంగా మారింది. కోట సిటీలోని జేకే లొన్ ప్రభుత్వ హాస్పిటల్ లో కేవలం ఒక్క నెలలోనే 100మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం ఇప్పుడు కలకలం రేపుతోంది. కోట హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే

    దిగొచ్చిన భారతీయ రైల్వే…రెండేళ్ల పోరాటంతో రూ.33 రీఫండ్

    May 9, 2019 / 08:15 AM IST

    35 రూపాయల కోసం రెండేళ్లుగా భారతీయ రైల్వేస్ తో కోల్ కతాకు చెందిన ఓ వ్యక్తి పోరాటం చేస్తున్నాడు.రెండేళ్ల ఆ వ్యక్తి తర్వాత  భారతీయ రైల్వే అతడికి 33రూపాయలను చెల్లించింది.అయితే రైల్వే శాఖ తన దగ్గర నుంచి ఛార్జి చేసిన దాంట్లో రెండు రూపాయలు తగ్గించి

10TV Telugu News