Home » Kotappakonda
Narasaraopet : టీడీపీ అధికార ప్రతినిధి ఇంటిపై వైసీపీ శ్రేణులు దాడి చేశాయి. ఫర్నీచర్ ధ్వంసం చేసి కిటికీలు పగలగొట్టారు.
గుంటూరు వైసీపీ ఎమ్మెల్యే రజనీ మరిది ప్రయాణిస్తున్న కారుపై కొంతమంది దుండగులు రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో కారు అద్దాలు ధ్వంసం కాగా..రజనీ మరిది గోపినాథ్ కు స్వల్పంగా గాయాలయ్యాయి. కోటప్పకొండ… కట్టుబడివారిపాలెంలో అర్థరాత్రి 1 గంట సమయంలో ఈ