Home » KOTTU SATYANARAYANA
Kottu Satyanarayana : వారాహి స్టీరింగ్ చంద్రబాబు చేతిలోనే ఉంది. పవన్, జనసేన పార్టీకి ఒక సిద్ధాంతం, ఆలోచన లేదు. చంద్రబాబు ఏం చెప్తే అది చేస్తారంతే
అప్పుడు అవమానించి ఇప్పుడు సన్మానాలా? అప్పుడు చెప్పులు విసిరి ఇప్పుడు పాదపూజలా? వెన్నుపోటు పొడిచి ఇప్పుడు పొడగడ్తలా?
చంద్రబాబుకు ఓటు వెయ్యమన్న పవన్ కల్యాణ్ మరి ఆయన చేస్తున్న తప్పులను ప్రశ్నించారా? అని కొట్టు సత్యనారాయణ నిలదీశారు.
రాష్ట్రంలో అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ, నష్టపోయిన రైతులకు పరిహారం అందచేస్తామని భరోసా ఇచ్చారు. చంద్రబాబు తన ఉనికి కాపాడుకోవడం కోసం మాత్రమే రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నాడని విమర్శించారు.
బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రులు పునరుద్ఘాటించారు.
Kottu Satyanarayana :చంద్రబాబు అంటే వెన్నుపోటు, దగా, మోసం, అవినీతి, నిలువెల్లా విషం. వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్.
Kottu Satyanarayana: ఆరు రోజులపాటు ఎప్పుడూ చేయని అతిపెద్ద కార్యక్రమం దేవాదాయ శాఖ చేస్తోందన్నారు. మే 16న 10050 కలశాలతో శ్రీ లక్ష్మీ విశిష్ట అభిశేఖం నిర్వహిస్తామని తెలిపారు.
తాడేపల్లిగూడెంలో మంత్రి కొట్టు సత్యనారాయణ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాపు సామాజికవర్గ ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఇదీ ఒకటి. మంత్రి కొట్టు సత్యనారాయణపై ఆరోపణలు వినిపిస్తున్న వేళ.. ఫ్యాన్ పార్టీ గ్రాఫ్ తగ్గుతోందన్న విమర్శల