Kovid-19 virus

  • ఏపీలో లాక్‌డౌన్ : అవసరమైతే తప్ప బైటకు రావద్దు..కొన్ని సేవలకు మినహాయింపు

    March 23, 2020 / 10:43 AM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు  ప్రభుత్వం  రాష్ట్రంలో  ఈ నెల 31వరకు లాక్‌డౌన్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయినప్పటికి ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అత్యవసర, నిత్యావసర వస్తువులు, సేవలకు ప్రభుత్వం…

  • తెలంగాణ లాక్ డౌన్ …తెరిచి ఉండేవి ఇవే

    March 23, 2020 / 10:20 AM IST

    కరోనా మహమ్మారి నియంత్రణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వీయ నిర్బంధ చర్యలు చేపట్టింది. ఈ నెల 31వ తేదీ వరకు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో.. ప్రజల అవసరాలు దృష్టిలో పెట్టుకుని  ఏయే సేవలు అందుబాటులో ఉంటాయో…

  • లాక్ డౌన్ ఉల్లంఘనపై కేంద్రం సీరియస్

    March 23, 2020 / 09:06 AM IST

    కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి  దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. కానీ ప్రజలు ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేసి రోడ్లపైకి వచ్చి తిరగటం మొదలెట్టారు.  దీంతో  కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది.…

  • తెలుగు రాష్ట్రాల్లో మార్చి31 వరకు లాక్ డౌన్ 

    March 22, 2020 / 03:38 PM IST

    ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నకరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి రెండు తెలుగు రాష్ట్రాలు మార్చి31వరకు లాక్ డౌన్ ప్రకటించాయి.  తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ ఆదివారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలను…

  • మార్చి 31 వరకు గడప దాటోద్దు : సీఎం కేసీఆర్

    March 22, 2020 / 01:08 PM IST

    తెలంగాణ రాష్ట్రంలో మార్చి 31 వరకు ఎవరూ గడప దాటోద్దు అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ప్రజలు ఆదివారం అనూహ్య రీతిలో జనతా…

  • మహారాష్ట్రలో జనత కర్ఫ్యూ పొడిగింపు

    March 22, 2020 / 10:56 AM IST

    మహమ్మారి కోవిడ్ 19 వైరస్‌ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా 14 గంటల జనతా కర్ఫ్యూ కొనసాగుతోంది. ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితమై కర్ఫ్యూను…

  • బ్రేకింగ్ : మార్చి 31 వరకు తెలంగాణ లాక్ డౌన్ ?

    March 22, 2020 / 09:54 AM IST

    కోవిడ్ 19 వైరస్ వ్యాప్తి నిరోధానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మార్చి 22 న  జనతా కర్ప్యూ కు పిలుపు నిచ్చింది.  దీనికి మద్దతుగా  తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం రాష్ట్రంలో24 గంటల జనతా…

  • కరోనా విరాళం : రూ.100 కోట్ల నగదు…2 కోట్ల సబ్బులు ఫ్రీ ..డిస్కాంట్ ధరలకే అమ్మకాలు

    March 21, 2020 / 02:24 PM IST

    లైఫ్ బాయ్ సబ్బుల తయారీ కంపెనీ  హిందుస్తాన్ యూనీ లివర్ లిమిటెడ్  కోవిడ్-19 వైరస్ వ్యతిరేక పోరాటంలో తన వంతుగా రూ.100 కోట్ల సాయాన్ని ప్రకటించింది. అలాగే కరోనా వైరస్ వ్యాప్తి నిరోధించే శానిటైజర్లు,…

  • ఒడిషాలో వారం రోజులు షట్‌డౌన్.. దేశంలో ఇదే మొదటి రాష్ట్రం

    March 21, 2020 / 01:34 PM IST

    కోవిడ్19 వైరస్ వ్యాప్తి నిరోధానికి  దేశవ్యాప్తంగా ఆదివారం మార్చి22న దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ పాటిస్తుంటే ఒడిషాలోఇప్పటికే కొన్ని పట్టణాల్లో లాక్ డౌన్ ప్రకటించగా  ఆదివారం మార్చి 22 నుంచి మరి కొన్నిపట్టణాల్లో లాక్ డౌన్…

  • పంచాంగ శ్రవణం..రాములోరి కళ్యాణం లైవ్ లోనే చూడండి : ఇంద్రకరణ్ రెడ్డి

    March 21, 2020 / 12:35 PM IST

    ప్రతి ఏటా ఉగాది రోజు ప్రభుత్వం నిర్వహించే పంచాంగ శ్రవణం వేడుక‌ల‌ను… ఈ ఏడాది  ప్రజలు లైవ్ టెలికాస్ట్ లో చూడాలని దేవాదాయశాఖ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి కోరారు.  ఉగాది వేడుకలను ప్ర‌భుత్వం…

10TV Telugu News