-
Home » Kovid-19 virus
Kovid-19 virus
ఏపీలో లాక్డౌన్ : అవసరమైతే తప్ప బైటకు రావద్దు..కొన్ని సేవలకు మినహాయింపు
March 23, 2020 / 10:43 AM ISTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం రాష్ట్రంలో ఈ నెల 31వరకు లాక్డౌన్ను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయినప్పటికి ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అత్యవసర, నిత్యావసర వస్తువులు, సేవలకు ప్రభుత్వం…
తెలంగాణ లాక్ డౌన్ …తెరిచి ఉండేవి ఇవే
March 23, 2020 / 10:20 AM ISTకరోనా మహమ్మారి నియంత్రణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వీయ నిర్బంధ చర్యలు చేపట్టింది. ఈ నెల 31వ తేదీ వరకు లాక్డౌన్ ప్రకటించడంతో.. ప్రజల అవసరాలు దృష్టిలో పెట్టుకుని ఏయే సేవలు అందుబాటులో ఉంటాయో…
లాక్ డౌన్ ఉల్లంఘనపై కేంద్రం సీరియస్
March 23, 2020 / 09:06 AM ISTకరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. కానీ ప్రజలు ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేసి రోడ్లపైకి వచ్చి తిరగటం మొదలెట్టారు. దీంతో కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది.…
తెలుగు రాష్ట్రాల్లో మార్చి31 వరకు లాక్ డౌన్
March 22, 2020 / 03:38 PM ISTప్రపంచాన్ని గడగడలాడిస్తున్నకరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి రెండు తెలుగు రాష్ట్రాలు మార్చి31వరకు లాక్ డౌన్ ప్రకటించాయి. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ ఆదివారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలను…
మార్చి 31 వరకు గడప దాటోద్దు : సీఎం కేసీఆర్
March 22, 2020 / 01:08 PM ISTతెలంగాణ రాష్ట్రంలో మార్చి 31 వరకు ఎవరూ గడప దాటోద్దు అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ప్రజలు ఆదివారం అనూహ్య రీతిలో జనతా…
మహారాష్ట్రలో జనత కర్ఫ్యూ పొడిగింపు
March 22, 2020 / 10:56 AM ISTమహమ్మారి కోవిడ్ 19 వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా 14 గంటల జనతా కర్ఫ్యూ కొనసాగుతోంది. ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితమై కర్ఫ్యూను…
బ్రేకింగ్ : మార్చి 31 వరకు తెలంగాణ లాక్ డౌన్ ?
March 22, 2020 / 09:54 AM ISTకోవిడ్ 19 వైరస్ వ్యాప్తి నిరోధానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మార్చి 22 న జనతా కర్ప్యూ కు పిలుపు నిచ్చింది. దీనికి మద్దతుగా తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం రాష్ట్రంలో24 గంటల జనతా…
కరోనా విరాళం : రూ.100 కోట్ల నగదు…2 కోట్ల సబ్బులు ఫ్రీ ..డిస్కాంట్ ధరలకే అమ్మకాలు
March 21, 2020 / 02:24 PM ISTలైఫ్ బాయ్ సబ్బుల తయారీ కంపెనీ హిందుస్తాన్ యూనీ లివర్ లిమిటెడ్ కోవిడ్-19 వైరస్ వ్యతిరేక పోరాటంలో తన వంతుగా రూ.100 కోట్ల సాయాన్ని ప్రకటించింది. అలాగే కరోనా వైరస్ వ్యాప్తి నిరోధించే శానిటైజర్లు,…
ఒడిషాలో వారం రోజులు షట్డౌన్.. దేశంలో ఇదే మొదటి రాష్ట్రం
March 21, 2020 / 01:34 PM ISTకోవిడ్19 వైరస్ వ్యాప్తి నిరోధానికి దేశవ్యాప్తంగా ఆదివారం మార్చి22న దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ పాటిస్తుంటే ఒడిషాలోఇప్పటికే కొన్ని పట్టణాల్లో లాక్ డౌన్ ప్రకటించగా ఆదివారం మార్చి 22 నుంచి మరి కొన్నిపట్టణాల్లో లాక్ డౌన్…
పంచాంగ శ్రవణం..రాములోరి కళ్యాణం లైవ్ లోనే చూడండి : ఇంద్రకరణ్ రెడ్డి
March 21, 2020 / 12:35 PM ISTప్రతి ఏటా ఉగాది రోజు ప్రభుత్వం నిర్వహించే పంచాంగ శ్రవణం వేడుకలను… ఈ ఏడాది ప్రజలు లైవ్ టెలికాస్ట్ లో చూడాలని దేవాదాయశాఖ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి కోరారు. ఉగాది వేడుకలను ప్రభుత్వం…