Home » Krishna Board
గత ప్రభుత్వం అప్పులు కట్టడానికి కూడా అప్పులు చేసిందన్నారు. ధనిక రాష్ట్రాన్ని ఆగం చేశారని మండిపడ్డారు.
KRMB నిర్ణయాలు అమలు చేయలేం_ తెలంగాణ సర్కార్
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం కంటిన్యూ అవుతూనే ఉంది. కృష్ణా జలాల విషయంలో రాజుకున్న రగడ ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు.
తెలుగు రాష్ట్రాల జల పంచాయితీపై కేంద్రం అనూహ్య నిర్ణయం తీసుకుంది. జల వివాదాలకు స్వస్తిపలికేందుకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్నింటినీ కేంద్రం తన పరిధిలోకి తీసుకుంది. కృష్ణా నదిపై ఉన్న 36 ప్రాజెక్టులు, గోదావరిపై ఉన్న 71 ప్రాజెక్టులు ఇక�
నీటి వివాదంపై త్రిసభ్య కమిటీ
కృష్ణానదీ నీటి యాజమాన్య బోర్డు సమావేశం 2020, జూన్ 04వ తేదీ గురువారం హాట్ హాట్ గా సాగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇరు రాష్ట్రాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు, కౌంటర్లతో రసవత్తరంగా నడిచింది. రెండు రాష్ట్రాల నీటి పారుదల శాఖ ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు త