-
Home » Krishna Dist
Krishna Dist
రైతు భరోసా కేంద్రాల్లో అవకతవకలపై చంద్రబాబు సీరియస్
రైతు భరోసా కేంద్రాల్లో అవకతవకలపై చంద్రబాబు సీరియస్
రైతు భరోసా కేంద్రాల్లో అవకతవకలపై సీఎం చంద్రబాబు సీరియస్..
విధుల్లో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠినమైన చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.
Flexi Fight In Krishna District: కృష్ణాజిల్లాలో ఫ్లెక్సీల రగడ
కృష్ణాజిల్లాలో ఫ్లెక్సీల రగడ జరుగుతోంది.
Krishna Dist: పాత పగలతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. కృష్ణా జిల్లాలో ఉద్రిక్తత
పాత పగల నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటన కృష్ణా జిల్లా, మచిలీపట్నం, గారాల దిబ్బ గ్రామంలో జరిగింది. 20 రోజుల క్రితం గ్రామంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. వైసీపీ, టీడీపీ వర్గీయులు ఒకరిపై ఒకరు కత్తు�
ఏపీ పంచాయతీ ఎన్నికలు : కోళ్ల పెంట కింద మందుబాటిళ్లు
Telangana liquor in AP : ఏపీలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల పోరులో గుట్టుచప్పుడు కాకుండా మద్యం సరఫరా సాగిపోతోంది. ఏపీలో లభిస్తున్న మద్యానికి తోడు పొరుగున ఉన్న తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా మద్యం ఏరులై ప్రవహిస్తోంది. దీంతో మద్యం అక్రమ రవాణాపై స్పె
తక్కెళ్లపాడుకు సీఎం జగన్ : అత్యాధునిక టెక్నాలజీతో భూ రీ సర్వే
YSR Jagananna Saswatha Bhoomi : ఏపీ ప్రభుత్వం తలపెట్టిన అత్యంత ప్రతిష్టాత్మక భూమి రీసర్వే ప్రాజెక్టు అమలుకు అధికార యంత్రాంగం సర్వసన్నద్ధమైంది. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష పథకం కింద అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రీసర్వే చేసేందుకు అవసరమైన ఏ
గన్నవరం మిస్సింగ్ కేసు, నా భార్య ఎక్కడ – భర్త ఆవేదన
Gannavaram Missing Case : గన్నవరం మిస్సింగ్ కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. మిస్సింగ్ అయిన దుర్గ కోసం రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దర్యాప్తు ముమ్మరం చేస్తున్నామన్నారు గన్నవరం సీఐ శివాజీ. అయితే ఇప్పటి వ
బ్రిటీష్ కాలం తర్వాత..ఇప్పుడు, ఏపీలో సమగ్ర భూ సర్వే
comprehensive land survey in AP : ఏపీలో సమగ్ర భూసర్వేకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బ్రిటిష్ కాలం తర్వాత.. మళ్లీ ఇప్పుడు ఏపీలో భూసర్వే జరగనుంది. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. 2020, డిసెంబర్ 21వ తేదీ ఆదివారం కృష్ణా జ�
కూరగాయల కోసం..వెళ్లి వరదలో కొట్టుకపోయాడు, అధికారులు నిర్లక్ష్యమంటున్న కుటుంబసభ్యులు
Man washed away in Krishna Lanka : కృష్ణా, గుంటూరు లంక గ్రామాల్లో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి., కృష్ణా నది ఉగ్రరూపంతో వరద నీరు పోటెత్తుతోంది. దీంతో నిత్యావసర సరుకులు లేక అల్లాడిపోతున్నారు. ప్రమాదకరపరిస్థితుల్లో ప్రయాణం చేస్తున్నారు. గుంటూరు జిల్లా..ఆవురిప
కసాయి తల్లి, ప్రియుడి మోజులో చిన్న కొడుకు హత్య
The mother who murdered : ప్రియుడి మోజులో కొడుకునే కడతేర్చిందో కసాయి తల్లి. ప్లాన్ బెడిసి కొట్టి అడ్డంగా బుక్కైంది. ప్రియుడితో కలిసి కొడుకులకు చిత్రహింసలు పెట్టిందా ఆ తల్లి. చిన్న కొడుకును హత్య చేసి..మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. బాలుడు కన్పించకపోవడంతో స్�