Home » Krishna Dist
keesara toll plaza: వరుసగా సెలవులు రావడంతో తమ తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమౌతున్నారు ప్రజలు. మూడు రోజుల పాటు కుటుంబసభ్యులు, స్నేహితులతో ఎంజాయ్ చేయాలని అనుకుని వారి వారి వాహనాల్లో రోడ్ల మీదకు వచ్చేస్తున్నారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన ట్
ఏపీలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుతోంది. టెస్ట్లు పెరుగుతున్నా రోజురోజుకూ కొత్త కేసులు తగ్గిపోతున్నాయి. ఇది.. రాష్ట్ర ప్రజలకు కాస్త ఉపశమనం కలిగిస్తోంది. వారం క్రితం ప్రతిరోజూ 70-80 కేసులు నమోదవగా.. గత నాలుగైదు రోజులుగా 30-40కి మించి పెరగలేదు. 2020, మే
ఈసారి కూడా విజయవాడ వాసులకు ముక్క దొరికే ఛాన్స్ లేదు. కరోనా రాకాసి మూలంగా మాంసాహార దుకాణాలు తెరవడానికి ఫర్మిషన్ ఇవ్వడం లేదు. దీని కారణంగా ముక్క లేకుండానే తినాల్సి వస్తోంది. ఒకవేళ షాపులు తెరిస్తే కొరడా ఝులిపిస్తున్నారు. కరోనా వైరస్ ఎప్పుడు పో
‘ఫణి’ తుఫాన్ వేగంగా దూసుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫాన్గా మారింది. చెన్నైకి ఆగ్నేయ దిశగా 1,190 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైంది. గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ఇది తీరం వైపుకు దూసుకొస్తోంది. రాగల 24 గంటల్లో ఇది ప�
రాజకీయాల్లో అడుగు పెట్టి..ఎ న్నికల బరిలో నిలిచిన జనసేన చీఫ్ ‘పవన్ కళ్యాణ్’కు షాక్ తగిలింది. పార్టీ ప్రారంభించిన సమయంలో ఒక్కడినేనని.. ఇప్పుడు మాత్రం ఎంతో మంది ఉన్నారని ప్రకటించిన ‘పవన్’కు ఆదిలోనే దెబ్బ తగిలింది. కృష్ణా జిల్లా మాజీ ఎమ్మెల్�