Home » Krishna District TDP Meeting
బుద్ధా వెంకన్న స్టేజిపైకి వెళ్లకుండా కార్యకర్తలతోనే కూర్చున్నారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర వచ్చి బుజ్జగించినా.. వినిపించుకోకుండా కన్నీళ్లు పెట్టుకుని సమావేశం నుంచి వెళ్లిపోయారు.