-
Home » Krishna river management board
Krishna river management board
నాగార్జున సాగర్ డ్యామ్ వివాదం..
December 1, 2023 / 09:09 PM ISTనాగార్జున సాగర్ కుడి కాల్వకు నీటీని ఆపాలని కేఆర్ఎంబీ ఆదేశాలు
నాగార్జున సాగర్ డ్యామ్ వివాదం.. ఏపీ ప్రభుత్వానికి కృష్ణ రివర్ బోర్డు కీలక ఆదేశాలు
December 1, 2023 / 04:34 PM ISTఏపీ, తెలంగాణ పోలీసులు మోహరించడంతో నాగార్జున సాగర్ డ్యామ్ పై హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. సాగర్ వివాదంపై కేంద్రం ఆరా తీసింది.
KRMB Projects : కృష్ణా బోర్డు పరిధిలోకి 29 ప్రాజెక్టులు..అంగీకారం తెలిపిన ఏపీ, తెలంగాణ
October 11, 2021 / 09:07 AM ISTకృష్ణానదిపై తెలంగాణలోని ఏడు ప్రాజెక్టులు, ఏపీలోని 22 ప్రాజెక్టులు కేఆర్ఎంబీ పరిధిలోకి వెళ్లనున్నాయి. ఈ ప్రతిపాదనకు తెలుగు రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి.
Gazette Conflict : కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిలపై గెజిట్ అమలు చేస్తారా? గడువు ఇస్తారా?
September 13, 2021 / 08:14 AM ISTకృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులతో కేంద్రం నేడు అత్యవసర సమావేశం నిర్వహించనుంది. కృష్ణా బోర్డు ఛైర్మన్ ఎం.పి. సింగ్ , గోదావరి బోర్డు ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ హాజరవ్వనున్నారు.
CM KCR : కృష్ణా నదీ జలాల వివాదంపై స్వయంగా రంగంలోకి దిగుతున్న కేసీఆర్
August 21, 2021 / 05:44 PM ISTకృష్ణా జలాల వివాదంపై సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్ కు స్వయంగా హాజరు కావాలని నిర్ణయించారు.
Ap Government : కృష్ణానది యాజమాన్య బోర్డుకు ఏపీ లేఖ
August 19, 2021 / 06:37 AM ISTకృష్ణానది యాజమాన్య బోర్డుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం లేఖ రాసింది. తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి ఆపేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది.
Krishna Water : కృష్ణా జలాల వివాదం.. కేఆర్ఎంబీకి లేఖ రాసిన తెలంగాణ ప్రభుత్వం
July 29, 2021 / 02:28 PM ISTకృష్ణా జలాల వివాదంపై తెలంగాణ ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజిమెంట్ బోర్డుకు లేఖరాసింది. పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తరలించాలంటే త్రిసభ్యకమిటీ ఆమోదం ఉండాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. త్రిసభ్యకమిటీ ఆమోదించకుండా పోతిరెడ్డిపాడు నుంచి…
Adityanath Das : జలవివాదంపై జలవనరుల శాఖ కార్యదర్శికి లేఖ
July 15, 2021 / 11:29 AM ISTకృష్ణా జలాల విషయంలో తమ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకునేందుకే సుప్రీం కోర్టు తలుపు తట్టామని ఆంధ్ర ప్రదేశ్ తెలిపింది. ఇదే అంశంపై కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శికి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్…
AP : ఏపీ కేబినెట్ భేటీ..కీలక అంశాలపై చర్చలు
June 30, 2021 / 07:05 AM ISTఏపీ కేబినెట్ సమావేశం కానుంది. 2021, జూన్ 30వ తేదీ 11 గంటలకు సచివాలయంలో భేటీ కానుంది. పలు కీలక అంశాలు ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. కోవిడ్ నియంత్రణపై సర్కార్ తీసుకుంటున్న చర్యలు,…
Central Government : తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీని కేంద్రం అనుకూలంగా మార్చుకుంటోందా?
April 11, 2021 / 08:37 PM ISTఏపీ, తెలంగాణ మధ్య ఉన్న నీటి పంచాయతీని కేంద్రం తనకు అనుకూలంగా మార్చుకుంటోందా..? తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల నియంత్రణ, నిర్వహణను తన గుప్పిట్లో పెట్టుకోనుందా.. అంటే అవుననే సమాధానం వస్తోంది.