Home » Krishna river management board
నాగార్జున సాగర్ కుడి కాల్వకు నీటీని ఆపాలని కేఆర్ఎంబీ ఆదేశాలు
ఏపీ, తెలంగాణ పోలీసులు మోహరించడంతో నాగార్జున సాగర్ డ్యామ్ పై హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. సాగర్ వివాదంపై కేంద్రం ఆరా తీసింది.
కృష్ణానదిపై తెలంగాణలోని ఏడు ప్రాజెక్టులు, ఏపీలోని 22 ప్రాజెక్టులు కేఆర్ఎంబీ పరిధిలోకి వెళ్లనున్నాయి. ఈ ప్రతిపాదనకు తెలుగు రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి.
కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులతో కేంద్రం నేడు అత్యవసర సమావేశం నిర్వహించనుంది. కృష్ణా బోర్డు ఛైర్మన్ ఎం.పి. సింగ్ , గోదావరి బోర్డు ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ హాజరవ్వనున్నారు.
కృష్ణా జలాల వివాదంపై సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్ కు స్వయంగా హాజరు కావాలని నిర్ణయించారు.
కృష్ణానది యాజమాన్య బోర్డుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం లేఖ రాసింది. తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి ఆపేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది.
కృష్ణా జలాల వివాదంపై తెలంగాణ ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజిమెంట్ బోర్డుకు లేఖరాసింది. పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తరలించాలంటే త్రిసభ్యకమిటీ ఆమోదం ఉండాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. త్రిసభ్యకమిటీ ఆమోదించకుండా పోతిరెడ్డిప�
కృష్ణా జలాల విషయంలో తమ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకునేందుకే సుప్రీం కోర్టు తలుపు తట్టామని ఆంధ్ర ప్రదేశ్ తెలిపింది. ఇదే అంశంపై కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శికి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ లేఖ రాశారు. ఏపీ నీటి వాటాను కోల్పోయ�
ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. 2021, జూన్ 30వ తేదీ 11 గంటలకు సచివాలయంలో భేటీ కానుంది. పలు కీలక అంశాలు ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. కోవిడ్ నియంత్రణపై సర్కార్ తీసుకుంటున్న చర్యలు, సంక్షేమ పథకాల అమలుతో పాటు ప్రధానంగా తెలంగాణతో జరుగుతున్న జల వివాద�
ఏపీ, తెలంగాణ మధ్య ఉన్న నీటి పంచాయతీని కేంద్రం తనకు అనుకూలంగా మార్చుకుంటోందా..? తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల నియంత్రణ, నిర్వహణను తన గుప్పిట్లో పెట్టుకోనుందా.. అంటే అవుననే సమాధానం వస్తోంది.