Krishna river management board

    కృష్ణా జలాలు : ఏపీకి 152, తెలంగాణకు 59 టీఎంసీలు

    August 30, 2019 / 02:46 PM IST

    ఏపీ, తెలంగాణకు నీటి విడుదలకు సంబంధించి కృష్ణా నది యాజమాన్య బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. 2019, సెప్టెంబర్ నెల వరకు ఏపీకి 152 టీఎంసీలు, తెలంగాణకు 59 టీఎంసీలు కేటాయించింది. కనీస నీటి వినియోగ మట్టానికి పైనున్న 257.54 టీఎంసీలు ఇరు రాష్ట్రాలకు కేటాయిస్తూ

10TV Telugu News