Home » krishna river water
పార్లమెంట్ ఎన్నికల వేళ ఈ సమస్య మరింత సున్నితంగా మారి సెంటిమెంట్ రాజుకునేలా కనిపిస్తోంది.
తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణాజలాలు చిచ్చు పెట్టాయి. నీటి విషయంలో ఏపీ,తెలంగాణాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ వివాదంపై సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఆంధ్రా దాదాగిరి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలో ఉన్న ప్రసిద్ధ సంగమేశ్వర ఆలయం కృష్ణమ్మ ఒడిలోకి చేరింది. సప్తనదుల సంగమప్రదేశంలో వెలిసిన సంగమేశ్వరుడి గర్భగుడిలోకి కృష్ణవేణి వచ్చి చేరింది. కృష్ణానదికి వరద నీరు పోటెత్తడంతో సంగమేశ్వర ఆలయంలోక�
సీఎం జగన్ సీరియస్ కామెంట్స్
కృష్ణా నదీ జలాల విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ ప్రభుత్వం గతంలో సుప్రీంకోర్టులో వేసిన కేసును ఉపసంహరించుకుంది. అప్పట్లో కృష్టా జలాల విషయంలో సరైన వాటా లేదనే అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేసు వేసింది.
పోతిరెడ్డిపాడుపై సమయం వచ్చినప్పుడు స్పందిస్తానని….ఉమ్మడి రాష్ట్రంలో కేటాయింపుల మేరకే ప్రాజెక్ట్లు కట్టుకున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. సోమవారం రాత్రి ప్రగతి భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన నీటి వాటాలపై మాకు స్పష్టమ�