Home » krishna water dispute
ట్రైబ్యునల్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో ఏపీ సర్కారు ప్రస్తావించింది.
Jupally: ప్రాజెక్ట్లను అప్పగించే ప్రసక్తే లేదు: జూపల్లి
మరోవైపు.. బీఆర్ఎస్ హయాంలో జరిగిన కాళేశ్వరం అవకతవకలపై సీబీఐ విచారణకు ఎందుకు వెనకడుగు వేస్తోందంటూ కాంగ్రెస్పై మండిపడుతోంది బీజేపీ.
ఈ అంశాన్ని కేఆర్ఎంబీ మినిట్స్ లోనూ పొందుపరిచారని, అయితే కేంద్రానికి పంపినట్లు తమకు ఎలాంటి సమాచారం లేదని లేఖలో తెలిపారు.
నీటివాటా తేల్చాల్సిందే.. కేంద్రంతో కేసీఆర్ ఢీ.!
తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల పంచాయితీ కొనసాగుతూనే ఉంది. కృష్ణా జలాల వివాదంపై సెప్టెంబర్ 1న రెండు రాష్ట్రాలతో కేఆర్ఎంబీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ భేటీపై ఉత్కంఠ నెలకొంది.
జల వివాదం...కేంద్రంపై తెలంగాణ అసహనం
నీటి వివాదాల పేరిట రాజకీయాలు వద్దని ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు సూచించారు. గత కొన్ని రోజులుగా నీటి విషయంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య వివాదాలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే.
AP Govt : ఏపీ- తెలంగాణ జలవివాదం సుప్రీంకోర్టుకు చేరింది. ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. నెలరోజులకు పైగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం కొనసాగుతున్నా… కేంద్ర ప్రభుత్వ మాత్రం ప్రేక్షక పాత్ర పోషిస్తూ వస్తోంది. రెండు �
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. గత కొన్ని రోజులుగా నీటి వాడకం విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. తాజాగా..ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరింది.