Home » krishna water dispute
తమకు హక్కుగా, కేటాయింపులు ఇచ్చినట్లుగా నీళ్లను వాడుకొంటే తప్పేంటీ ? అని ప్రశ్నించారు సీఎం జగన్. జల వివాదాలపై తెలంగాణ రాష్ట్ర మంత్రుల్లో కొందరు తప్పుగా మాట్లాడుతున్నారని తెలిపారు. గతంలో సీఎంగా ఉన్న చంద్రబాబు..పాలమూరు - రంగారెడ్డి, డిండి..ఇతర ఎ
నదీ జలాల పంపకం విషయంలో ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామాహేశ్వర రావు అన్నారు.
కృష్ణా జలాల వివాదం కాస్తా.. ఇప్పుడు విద్యుత్ వివాదంగా మారింది. ప్రాజెక్టుల దగ్గర తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా విద్యుదుత్పత్తి చేస్తోందంటూ తీవ్ర స్థాయిలో మండి పడింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. తక్షణం పవర్ జనరేషన్ను నిలిపివేయాలంటూ తెలంగాణ విద�
ఏపీ, తెలంగాణల మధ్య మరోసారి జల జగడం
bjp double game: అపెక్స్ కౌన్సిల్పై జాతీయ పార్టీ అయిన బీజేపీ వేర్వేరు సిద్ధాంతాలతో వ్యవహరిస్తోందని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖ జగన్ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలుస్తోంది. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షా