Home » Krishnam Raju Condolence Meet
పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో సినీ నటుడు కృష్ణంరాజు సంస్మరణ సభను ఆయన స్వగృహం వద్ద ఇవాళ నిర్వహిస్తున్నారు. అక్కడికి భారీగా అభిమానులు చేరుకున్నారు. హీరో ప్రభాస్ సహా కృష్ణంరాజు కుటుంబ సభ్యులు కూడా అక్కడికి చేరుకున్నారు. వచ్చిన వారందరూ భో
సెప్టెంబర్ 29న ప్రభాస్ భీమవరానికి వెళ్లనున్నాడు. అక్కడి నుంచి మొగల్తూరు వెళ్లి కృష్ణంరాజు స్మారక సభలో పాల్గొననున్నాడు. అయితే ఈ సభకి మొగల్తూరు, చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీగా జనాలు తరలి వచ్చే అవకాశం ఉంది. దానికి తగ్గట్టే ఏర్పాట్లు...............
తాజాగా సినీ పరిశ్రమలోని కొన్ని యూనియన్లు, అసోసియేషన్లు కలిసి మంగళవారం నాడు ఫిల్మ్నగర్ కల్చరల్ క్లబ్లో కృష్ణంరాజు సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కృష్ణంరాజు కుటుంబసభ్యులు, పలువురు సినీ ప్రముఖులు, నిర్మాతలు, దర్శకులు, టెక్నీషియ�