-
Home » KRMB
KRMB
కేఆర్ఎంబీ కీలక సమావేశం.. ఏపీకి తక్షణమే నీటి విడుదల ఆపాలని కోరి తెలంగాణ..
February 24, 2025 / 09:50 PM ISTఉన్న నీరు అంతా తెలంగాణకు సంబంధించినది మాత్రమే ఉందని, ఏపీ నీరు తీసుకోకుండా చూడాలని తెలంగాణ కోరింది.
కనీసం నీళ్లు అడిగే ధైర్యం లేని వీళ్లు పరిపాలన చేస్తారా?- సీఎం రేవంత్ పై పొన్నాల లక్ష్మయ్య ఫైర్
April 6, 2024 / 04:46 PM ISTదేవాదుల నీటిని ఎందుకు వినియోగించే యత్నం చేయలేదు? కేఆర్ఎంబీ సమావేశం ద్వారా రైతులకు నీళ్లు అడగాలని తెలియదా?
నీటి పోరు యాత్ర.. మరో ఉద్యమానికి సిద్ధమైన బీఆర్ఎస్!
February 21, 2024 / 11:50 PM ISTBRS Water War : కృష్ణా, గోదావరి జలాల వినియోగం విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తప్పుపడుతూ.. నీటి పోరు యాత్రలకు సిద్ధమవుతోంది.
టెన్షన్ టెన్షన్.. సీఆర్పీఎఫ్ బలగాల ఆధీనంలోకి సాగర్ డ్యామ్.. తెలంగాణ పోలీసులపై కేసు నమోదు
December 2, 2023 / 11:31 AM ISTనీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న తాజా వివాదం పరిష్కారానికి కేంద్రం సిద్ధమైంది. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల ఆపరేషన్ అంతా
Telangana Govt : కృష్ణా జలాల్లో వాటా తేల్చాలని.. కేఆర్ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ
June 1, 2023 / 10:22 PM ISTఈ అంశాన్ని కేఆర్ఎంబీ మినిట్స్ లోనూ పొందుపరిచారని, అయితే కేంద్రానికి పంపినట్లు తమకు ఎలాంటి సమాచారం లేదని లేఖలో తెలిపారు.
ఏపీ, తెలంగాణ మధ్య రేగిన మరో వివాదం
September 30, 2022 / 06:53 PM ISTఏపీ, తెలంగాణ మధ్య రేగిన మరో వివాదం
Letter To KRMB : కేఆర్ఎంబీకి తెలంగాణ ఈఎన్సీ మరో లేఖ
December 24, 2021 / 07:26 AM ISTశ్రీశైలం ఎడమగట్టుకాల్వ పనులను గెజిట్ నోటిఫికేషన్లో రెండుగా చూపడంపై అభ్యంతరం తెలిపారు. తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ కేఆర్ఎంబీ ఛైర్మన్కు మరో లేఖ రాశారు.
KRMB నిర్ణయాలు అమలు చేయలేం – తెలంగాణ సర్కార్
October 21, 2021 / 09:16 PM ISTKRMB నిర్ణయాలు అమలు చేయలేం_ తెలంగాణ సర్కార్
KRMB : ఏపీ ప్రభుత్వానికి కేఆర్ఎంబీ లేఖ
September 8, 2021 / 07:53 AM ISTవెలిగొండ ప్రాజెక్టు, తెలుగు గంగ ప్రాజెక్టు విస్తరణ పనులకు సంబంధించిన డీపీఆర్లు తక్షణమే సమర్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కోరింది.
Krishna River Water : తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం
August 26, 2021 / 07:38 AM ISTతెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల పంచాయితీ కొనసాగుతూనే ఉంది. కృష్ణా జలాల వివాదంపై సెప్టెంబర్ 1న రెండు రాష్ట్రాలతో కేఆర్ఎంబీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ భేటీపై ఉత్కంఠ నెలకొంది.