Home » KRMB
ఉన్న నీరు అంతా తెలంగాణకు సంబంధించినది మాత్రమే ఉందని, ఏపీ నీరు తీసుకోకుండా చూడాలని తెలంగాణ కోరింది.
దేవాదుల నీటిని ఎందుకు వినియోగించే యత్నం చేయలేదు? కేఆర్ఎంబీ సమావేశం ద్వారా రైతులకు నీళ్లు అడగాలని తెలియదా?
BRS Water War : కృష్ణా, గోదావరి జలాల వినియోగం విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తప్పుపడుతూ.. నీటి పోరు యాత్రలకు సిద్ధమవుతోంది.
నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న తాజా వివాదం పరిష్కారానికి కేంద్రం సిద్ధమైంది. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల ఆపరేషన్ అంతా
ఈ అంశాన్ని కేఆర్ఎంబీ మినిట్స్ లోనూ పొందుపరిచారని, అయితే కేంద్రానికి పంపినట్లు తమకు ఎలాంటి సమాచారం లేదని లేఖలో తెలిపారు.
ఏపీ, తెలంగాణ మధ్య రేగిన మరో వివాదం
శ్రీశైలం ఎడమగట్టుకాల్వ పనులను గెజిట్ నోటిఫికేషన్లో రెండుగా చూపడంపై అభ్యంతరం తెలిపారు. తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ కేఆర్ఎంబీ ఛైర్మన్కు మరో లేఖ రాశారు.
KRMB నిర్ణయాలు అమలు చేయలేం_ తెలంగాణ సర్కార్
వెలిగొండ ప్రాజెక్టు, తెలుగు గంగ ప్రాజెక్టు విస్తరణ పనులకు సంబంధించిన డీపీఆర్లు తక్షణమే సమర్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కోరింది.
తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల పంచాయితీ కొనసాగుతూనే ఉంది. కృష్ణా జలాల వివాదంపై సెప్టెంబర్ 1న రెండు రాష్ట్రాలతో కేఆర్ఎంబీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ భేటీపై ఉత్కంఠ నెలకొంది.