Home » KTR
ప్రధాని మోడీ.. అదానీ అంబానీలకు రుణమాఫీ చేసి వేల కోట్ల రూపాయలను వారికి కట్ట బెట్టారు. పేద ప్రజలను కొట్టి బడా బాబులకు పంచి పెట్టారు.
12 ఎంపీ సీట్లు గెలిపిస్తే అన్నీ సర్దుకుంటాయ్. కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని శాసించే స్థితి వస్తుంది.
2014లో బడే భాయ్ మోడీ మోసం చేశారు. 2019లో చోటే భాయ్ రేవంత్ రెడ్డి మోసం చేశారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు మోసం పార్ట్-1 చూపించి ఓట్లేయించుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల కోసం ఇప్పుడు మోసం పార్ట్-2 స్టార్ట్ చేశారు.
కావ్య భర్త కూడా కేసిఆర్ను చూసి ఫ్యాన్ అయ్యాడని కేటీఆర్ అన్నారు. సంవత్సరం లోపే కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను శాసించే రోజు వస్తుందన్నారు.
రానున్న రోజుల్లో పార్లమెంట్ తో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలనూ బీఆర్ఎస్ గెలుచుకుంటుందని కేటీఆర్ అన్నారు.
KTR: బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి..
MLC Kavitha: గతంలో ఈడీ కస్టడీలో ఉన్నప్పుడు కూడా ఈడీ కార్యాలయంలో కవితను కలిశారు కేటీఆర్.
హింసను ప్రతి ప్రజాస్వామిక వాది ఖండించాల్సిందే. జగన్ త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.
భార్యాభర్తలు, న్యాయమూర్తులకు వచ్చిన ఫోన్లను కూడా కేటీఆర్ విన్నారని ఆరోపించారు.