Home » KTR
రాజకీయ హత్యలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని అన్నారు.
ప్రభుత్వం ఇస్తానని చెప్పిన 2 లక్షల ఉద్యోగాల గురించి రాకేశ్ రెడ్డి పోరాడతారని కేటీఆర్ అన్నారు.
వరి ధాన్యం కొనుగోలులో బోనస్ పై మాట మార్చిన వారిని నిలదీయాలా లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు.
అధికారంలోకి రాగానే తొలి సంతకం రుణమాఫీపై చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి మోసం చేశారని కేటీఆర్ ఆరోపించారు.
ఆ సర్వేలో సైలెంట్ ఓటింగ్ అంతా బీఆర్ఎస్ కు పడినట్టుగా రిపోర్ట్ చెబుతోంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒక్క ఎంపీ సీటు గెలిచే అవకాశం ఉంది.
కాంగ్రెస్ ప్రభుత్వంపై 5 నెలల్లోనే వ్యతిరేకత వచ్చిందని అంచనా వేస్తున్న గులాబీ దళం.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు తమకు లాభం చేకూర్చే అవకాశం ఉందని ఆశిస్తోంది. దీనికి తోడు బీజేపీకి క్షేత్రస్థాయిలో సరైన క్యాడర్ లేకపోవడం కూడా బీఆర్ఎస్ కే మేలు చేస్తుందన�
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంను నిలబెట్టుకుంటామని కేటీఆర్ అన్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్సీస్థానాన్ని గెలిచాం. ఇప్పుడు కూడా గెలుస్తామని చెప్పారు.
బీజేపీ కోసం కిషన్ రెడ్డి కంటే ఎక్కువగా రేవంత్ రెడ్డి కష్టపడ్డారు. ఆరేడు సీట్లలో రేవంత్ రెడ్డి డమ్మీ అభ్యర్థులను నిలబెట్టారు.
బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీశ్ రావుతో 10టీవీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ
ఒకే ఒక్క ఓటమితో కారు కకావికలం అయ్యిందా? కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే అనడానికి హరీశ్ రావు లాజిక్ ఏంటి?