Home » KTR
రాజకీయ ప్రయోజనాలకోసం ఫోన్ ట్యాపింగ్ పై విచారణ జరగకుండా ఢిల్లీ స్థాయిలో ఒత్తిళ్లు ఉన్నాయని, భారీ ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు తమ దృష్టికి వచ్చిందని సంజయ్ లేఖలో పేర్కొన్నారు.
కాకతీయ కళాతోరణం, చార్మినార్ చిహ్నాలను తొలగిస్తున్నారని ప్రచారం జరుగుతుండడంతో..
పదేళ్ల బీఆర్ ఎస్ పాలనలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా విత్తనాలు పంపిణీ చేశాం. కానీ, కాంగ్రెస్ హయాంలో ..
కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదు
తానే ఉద్యోగాలు ఇచ్చానని రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారని అన్నారు.
కేసులో పూర్తి వివరాలు తెలియాలని కేటీఆర్ అంటూనే హత్యకి కారణం జూపల్లి అంటున్నారు. శ్రీధర్ రెడ్డికి అనేకమందితో భూ తగాదాలు ఉన్నాయి.
రాజకీయ హత్యలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని అన్నారు.
ప్రభుత్వం ఇస్తానని చెప్పిన 2 లక్షల ఉద్యోగాల గురించి రాకేశ్ రెడ్డి పోరాడతారని కేటీఆర్ అన్నారు.
వరి ధాన్యం కొనుగోలులో బోనస్ పై మాట మార్చిన వారిని నిలదీయాలా లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు.
అధికారంలోకి రాగానే తొలి సంతకం రుణమాఫీపై చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి మోసం చేశారని కేటీఆర్ ఆరోపించారు.