Home » KTR
రాష్ట్రం దివాళా తీయడానికి కారణం బీఆర్ఎస్ పదేళ్ల పాలన. ప్రతీ శాఖలో బిల్లులన్నీ పెండింగ్ లో పెట్టారు. మీరేం చేశారో చూసే ప్రజలు తీర్పు ఇచ్చారు. ఇంకా అహంకారంతో ఇతరులను కించపరిచేలా మాట్లాడటం మంచిది కాదు.
ఒకవైపు ఎమ్మెల్యేలు చేజారకుండా చూసుకుంటూనే... పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించాలని పట్టుబడుతున్న బీఆర్ఎస్... కొన్ని నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ నేతలను సిద్ధంగా ఉండాలని సూచిస్తుండటం హాట్టాపిక్గా మారింది.
బీఆర్ఎస్ఎల్పీ విలీనం కావాలంటే మొత్తం 26 మంది ఎమ్మెల్యేలు చేరాల్సివుంది. ప్రస్తుతం 10 మంది చేరడంతో ఇంకా టార్గెట్ను చేరుకోడానికి 16 మంది చేరాల్సివుంది.
ఇన్నాళ్లు ప్రతిపక్షాలపైనే కోపంగా ఉండే సీఎం.. తమపైనా సీరియస్ అవ్వడం కాంగ్రెస్ నేతలను షేక్ చేస్తోంది. షాక్కు గురి చేస్తోంది... ముఖ్యమంత్రిలో మార్పు ఎందుకొచ్చిందబ్బా.. అంటూ ఆరాలు తీస్తున్నారట..
పార్టీ మారండి.. మారకపోతే ప్రాణగండం అన్నారు!
స్పీకర్ పై మాకు పూర్తి విశ్వాసం ఉంది. సరియైన నిర్ణయం స్పీకర్ తీసుకోకపోతే సుప్రీంకోర్టుకు వెళతామని కేటీఆర్ స్పష్టం చేశారు.
రైతు కుటుంబం నుండి వచ్చిన రేవంత్.. సీఎం అయితే కేసీఆర్ ఓర్వడం లేదు. రేవంత్ పై అసూయతో కుట్ర చేస్తున్నారు.
బీజేపీలో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం కాంగ్రెస్ ఆడుతున్న డ్రామా అని చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒక్కటే అన్న ఆయన.. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని తేల్చి చెప్పారు.
అనేక ఒడిదొడుకులు, మరెన్నో ఎదురుదెబ్బలు, ఇబ్బందులన్నింటికి ఎదురీది తనదైన శైలిలో దూసుకుపోతున్న మెదక్ ఎంపీ రఘునందన్ రావుతో 10టీవీ వీకెండ్ ఇంటర్వ్యూ..
నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.