Home » KTR
పార్టీ మారండి.. మారకపోతే ప్రాణగండం అన్నారు!
స్పీకర్ పై మాకు పూర్తి విశ్వాసం ఉంది. సరియైన నిర్ణయం స్పీకర్ తీసుకోకపోతే సుప్రీంకోర్టుకు వెళతామని కేటీఆర్ స్పష్టం చేశారు.
రైతు కుటుంబం నుండి వచ్చిన రేవంత్.. సీఎం అయితే కేసీఆర్ ఓర్వడం లేదు. రేవంత్ పై అసూయతో కుట్ర చేస్తున్నారు.
బీజేపీలో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం కాంగ్రెస్ ఆడుతున్న డ్రామా అని చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒక్కటే అన్న ఆయన.. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని తేల్చి చెప్పారు.
అనేక ఒడిదొడుకులు, మరెన్నో ఎదురుదెబ్బలు, ఇబ్బందులన్నింటికి ఎదురీది తనదైన శైలిలో దూసుకుపోతున్న మెదక్ ఎంపీ రఘునందన్ రావుతో 10టీవీ వీకెండ్ ఇంటర్వ్యూ..
నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.
ముందు ఫిరాయింపులకు పాల్పడింది ఎవరో చెప్పాలని కేటీఆర్ ను చాలెంజ్ చేస్తున్నా. తలసానితో రాజీనామా చేయించకుండానే మంత్రిని చేశారు.
తెలంగాణలో కేటీఆర్ ధరణి పేరుతో భూ మాఫియాకు తెరలేపినట్లే.. ధర్మవరంలో కేతిరెడ్డి ప్రభుత్వ, ప్రైవేట్, అసైన్డ్ భూములను కబ్జా చేశారని ఆరోపించారు.
కేసీఆర్.. మీకు ఇక రాజకీయ మనుగడ లేదు. చేతనైతే అభివృద్ధికి సహకరించండి. లేకపోతే ఫామ్ హౌస్ లోనే కూర్చోండి.
జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీ రెండు ఒకటే. పార్టీ ఫిరాయింపులపై హైకోర్టులో న్యాయం లభిస్తుందని భావిస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు.