Home » KTR
ఆ సర్వేలో సైలెంట్ ఓటింగ్ అంతా బీఆర్ఎస్ కు పడినట్టుగా రిపోర్ట్ చెబుతోంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒక్క ఎంపీ సీటు గెలిచే అవకాశం ఉంది.
కాంగ్రెస్ ప్రభుత్వంపై 5 నెలల్లోనే వ్యతిరేకత వచ్చిందని అంచనా వేస్తున్న గులాబీ దళం.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు తమకు లాభం చేకూర్చే అవకాశం ఉందని ఆశిస్తోంది. దీనికి తోడు బీజేపీకి క్షేత్రస్థాయిలో సరైన క్యాడర్ లేకపోవడం కూడా బీఆర్ఎస్ కే మేలు చేస్తుందన�
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంను నిలబెట్టుకుంటామని కేటీఆర్ అన్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్సీస్థానాన్ని గెలిచాం. ఇప్పుడు కూడా గెలుస్తామని చెప్పారు.
బీజేపీ కోసం కిషన్ రెడ్డి కంటే ఎక్కువగా రేవంత్ రెడ్డి కష్టపడ్డారు. ఆరేడు సీట్లలో రేవంత్ రెడ్డి డమ్మీ అభ్యర్థులను నిలబెట్టారు.
బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీశ్ రావుతో 10టీవీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ
ఒకే ఒక్క ఓటమితో కారు కకావికలం అయ్యిందా? కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే అనడానికి హరీశ్ రావు లాజిక్ ఏంటి?
ప్రధాని మోడీ.. అదానీ అంబానీలకు రుణమాఫీ చేసి వేల కోట్ల రూపాయలను వారికి కట్ట బెట్టారు. పేద ప్రజలను కొట్టి బడా బాబులకు పంచి పెట్టారు.
12 ఎంపీ సీట్లు గెలిపిస్తే అన్నీ సర్దుకుంటాయ్. కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని శాసించే స్థితి వస్తుంది.
2014లో బడే భాయ్ మోడీ మోసం చేశారు. 2019లో చోటే భాయ్ రేవంత్ రెడ్డి మోసం చేశారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు మోసం పార్ట్-1 చూపించి ఓట్లేయించుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల కోసం ఇప్పుడు మోసం పార్ట్-2 స్టార్ట్ చేశారు.