Home » Kulgam
అమర్నాథ్ యాత్రలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. అమర్ నాథ్ యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు జమ్ముకశ్మీర్ ఖ్వాజీగుండ్ వద్ద బద్రగుండ్ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 20 మంది యాత్రికులు గాయపడ్డారు.
జమ్మూ కశ్మీర్ లో ఈ రోజు జరిగిన రెండు వేర్వేరు ఎన్ కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదులు మరణించారు.
జమ్మూ అండ్ కశ్మీర్ లో జరిగిన మరోసారి కాల్పుల్లో.. ఓ స్కూల్ టీచర్ మృతి చెందారు. కశ్మీర్ ప్రాంతంలోని కుల్గం జిల్లాలో ఈ ఉగ్రదాడి జరిగింది. 36 సంవత్సరాల వయస్సున్న రజనీ బాలా.. జమ్మూ ప్రాంతంలో ఉండేవారు. కాల్పుల్లో తీవ్రగాయాలకు గురికావడంతో హాస్పిటల్ �
జమ్మూకశ్మీర్ లోని కుల్గామ్ లో సైన్యానికి ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు
సరిహద్దుల్లో ఉగ్రమూకల ఏరివేత కొనసాగుతోంది. జమ్మూ కాశ్మీర్లోని కుల్గామ్, అనంత్నాగ్ జిల్లాల్లో 24 గంటల వ్యవధిలో జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లలో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. గత వారంలో జమ్మూకశ్మీర్ లోని మైనార్టీలపై ముష్కరులు కాల్పులు జరిపిన నేపథ్యంలో
కాశ్మీర్ లో బీజేపీ నాయకులపై ఉగ్ర దాడులు కొనసాగుతున్నాయి. ఇంటెలిజన్స్ వర్గాలు ముందుగా హెచ్చరించినట్లే జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. జమ్మూకశ్మీర్లోని కుల్గాం జిల్లా వెస్సు గ్రామంలో బీజేపీ సర్పంచ్ని తీవ్రవాదులు అత్యంత ద�
కుటుంబంతో పండుగ జరుపుకోవాలని జమ్మూ కశ్మీర్ కు వెళ్లిన సైనికుడు ఆదివారం సాయంత్రం నుంచి కనిపించకుండాపోయాడని ఆర్మీ చెప్తుంది. రైఫిల్ మాన్ షకీర్ మంజూర్ 162 బెటాలియన్ లో ఉంటూ సెలవుపై షోపియన్ కు వెళ్లాడు. అతను టెర్రరిస్టుల చేతిలో కిడ్నాప్ అయి ఉండ�
కశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కుల్గాం ప్రాంతంలో పనిలో నిమగ్నమైన కూలీలపై ఉగ్రవాదులు ఒక్కసారిగా బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ దాడిలో ఐదుగురు కూలీలు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని స్థానిక అనంతనాగ్ �
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని కుల్గామ్ జిల్లాలోని తారిగమ్ ప్రాంతంలో ఆదివారం(ఫిబ్రవరి-24,2019) జైషే మహమ్మద్ ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో మృతిచెందిన డీఎస్పీ అమన్ ఠాకూర్ అంత్యక్రియలు సోమవారం(ఫిబ్రవరి-25,2019) జరిగాయి. దోడా జిల్లాలోని గోగ్లా గ్రామంలో