Kumbh Mela

    Mumbai Mayor : కుంభమేళా భక్తులు కరోనాని ప్రసాదంలా పంచుతారు

    April 17, 2021 / 04:51 PM IST

    దేశవ్యాప్తంగా కరోనా కేసులు మరోసారి భారీగా నమోదవుతున్న సమయంలో ఉత్త‌రాఖండ్‌లోని హ‌రిద్వార్‌లో నిర్వహిస్తున్న కుంభ‌మేళా తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది.

    కుంభమేళాపై స్పందించిన మోడీ

    April 17, 2021 / 03:09 PM IST

    దేశంలో కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో హరిద్వార్ లో జరుగుతున్న కుంభమేళాను ప్రతీకాత్మకంగా నిర్వహించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.

    సూపర్‌ స్ప్రెడర్‌గా కుంభమేళా ..గంగా స్నానం చేసిన అనేకమందిలో కరోనా లక్షణాలు

    April 16, 2021 / 07:18 PM IST

    ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ లో ప్రస్తుతం జరుగుతున్న మహా కుంభమేళాలో స్నానాలు చేస్తున్న వారిలో అనేక మంది వైరస్‌ బారినపడుతున్నారు.

    Kumbh Mela: కుంభమేళాలో రెండ్రోజుల్లో వెయ్యి కొవిడ్ కేసులు

    April 14, 2021 / 09:01 AM IST

    ఉత్తరాఖాండ్ లోని హరిద్వార్ లో 594కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో నగరంలో మొత్తం కేసుల సంఖ్య 2వేల 812కు..

    మూడు వరల్డ్ రికార్డులతో.. ముగిసిన కుంభమేళా

    March 5, 2019 / 04:11 AM IST

    ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం కుంభమేళా సోమవారం ఘనంగా ముగిసింది.మకరసంక్రాంతి (జనవరి-15,2019)న ప్రారంభమైన అర్థ కుంభమేళా మహాశివరాత్రి(మార్చి-4,2019) రోజు ముగిసింది. మొత్తం 49 ర�

    ఆకాశంలో ‘బ్రహ్మాస్త్ర’.. కింగ్ నాగ్ కీలకపాత్రలో!

    March 4, 2019 / 03:14 PM IST

    బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, రణ్‌బీర్‌కపూర్‌, అలియాభట్‌ వంటి స్టార్ క్యాస్టింగ్ తో బాలీవుడ్ లో తెరకెక్కుతున్న సినిమా ‘బ్రహ్మాస్త్ర’. టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున ఈ మూవీలో ఓ కీలకపాత్రలో నటిస్తుండగా.. ఈ సినిమాకు సంబంధించిన లోగోను తాజాగా చిత్ర�

    కుంభమేళాలో పారిశుద్ధ్య కార్మికుల ప్రపంచ రికార్డు

    March 3, 2019 / 04:31 AM IST

    పారిశుద్ధ్య కార్మికుల ప్రపంచ రికార్డును నెలకొల్పారు. ఈ అరుదైన రికార్డుకు కుంభమేళా  వేదికయయ్యింది. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రస్తుతం జరుగుతున్న కుంభమేళాలో 10 వేల మంది కార్మికులు ఒకేసారి పరిశుభ్రతా చర్యలు చేపట్టి ప్రపంచ రికార్డు నెలకొల్ప�

    మోడీ పాపాలన్నీ పుణ్యస్నానంతో తొలిగిపోతాయా ?

    February 25, 2019 / 02:36 PM IST

    పవిత్ర త్రివేణి సంగమంలో ప్రధాని మోడీ పుణ్యస్నానం చేయగానే  ఎన్నికల్లో ఇచ్చిన మోసపూరిత వాగ్దానాలు,ద్రోహాలు,ఇతర తప్పులకు సంబంధించిన పాపాలన్నీ తొలిగిపోతాయా అని బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రశ్నించారు. ఆదివారం(ఫిబ్రవరి-24,2019) ప్రయాగ్ రాజ్ లో జర�

    కుంభమేళాలో పాల్గొన్న మోడీ : కార్మికుల పాదాలు కడిగాడు

    February 24, 2019 / 11:19 AM IST

    ఆదివారం(ఫిబ్రవరి-24,2019) ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్ లో  ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాకంగా నిర్వహిస్తున్న కుంభమేళాలో ప్రధాని నరేంద్రమోడీ పాల్గొన్నారు. పవిత్ర త్రివేణి సంగం ఘాట్ లో పుణ్యమాచరించిన తర్వాత హారతి ఇచ్చారు.అక్కడ నిర్వహిం�

    కుంభమేళాలో పాక్ ఎంపీ : భారత్ తో శాంతిని కోరుకుంటున్నాం

    February 24, 2019 / 09:02 AM IST

    ఢిల్లీ: పాకిస్థాన్ ఎంపీ శాంతి ప్రవచనాలు పలుకుతున్నారు. పుల్వామా దాడిలో భారత జవాన్ల ప్రాణాలను పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యూపీలోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళాకు పాకిస్థాన్ ఎంపీ రమేష్ కుమార్ వాంక్వాని హాజరయ్యారు. ప�

10TV Telugu News