Kumbh Mela

    చెత్త ఏస్కో  టీ పట్టుకో : కుంభమేళాలో వెరైటీ మిషన్

    February 14, 2019 / 09:42 AM IST

    అలహాబాద్ : వ్యర్థ పదార్ధాలను వినియోగించుకుంటే పర్యావరణాన్ని పరిరక్షించటమేకాక..వన అవసరాలు కూడా తీరే విధంగా చేసుకోవచ్చు. దీనికి కావాల్సిందల్లా…వినూత్న ఆలోచన. చిన్నపాటి శ్రద్ధ. మనుష్యులు ఎక్కడుంటే అక్క చెత్త పేరుకుపోవటం సాధారణ విషయం. అలా ప�

    కరువు తీరిపోతుంది : కుంభమేళాతో 1.2లక్షల కోట్ల ఆదాయం

    January 21, 2019 / 05:54 AM IST

    కుంభమేళా కాసుల వర్షం కురిపించనుంది. అంతేకాకుండా నిరుద్యోగులకు భారీ స్థాయిలో ఉద్యోగాలు కల్పించనుంది. జనవరి 15న ప్రారంభమై మార్చి4వరకు జరిగే ప్రయాగ్ రాజ్ లో జరిగే కుంభమేళా ద్వారా యూపీ ప్రభుత్వానికి భారీగా ఆదాయం రానుందని ప్రముఖ పరిశ్రమల సమాఖ్�

    కుంభమేళా స్పెషల్ : ఎకో ఫ్రెండ్లీ బాబాలు

    January 18, 2019 / 08:59 AM IST

    ప్రధాన ఆకర్షణగా నాగ సాధువులు  ఇకో ఫ్రెండ్లీ బాబాలంటు కామెంట్స్  ఉత్తరప్రదేశ్‌ : ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న అర్థం కుంభమేళా అంగరంగ వైభోగంగా కొనసాగుతోంది.  ఈ కుంభమేళాకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చి గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తూ..ఆ

    స్పెషల్ ఎట్రాక్షన్ : కుంభమేళాలో అఘోరాలు

    January 17, 2019 / 11:32 AM IST

     శవాల మధ్య జీవనం కుంభమేళాలో అఘోరాల ప్రత్యేకత జీవన శైలిలో ప్రత్యేకత  ఉత్తరప్రదేశ్ : కాలుతున్న శవాల మధ్య కాలం గడుపుతుంటారు.. తిండి, నిద్ర, ధ్యానం, శారీరక అవసరాలు తీర్చుకోవడం అన్నీ అక్కడే. శరీరమంతా బూడిద రాసుకుని, మనుషుల పుర్రెలను చేతపట్టుకున�

    తొలిసారి : కుంభమేళాలో హిజ్రాల గంగాస్నానం

    January 17, 2019 / 04:24 AM IST

    అత్యంత అద్భుతంగా సాగుతోన్న ప్రయాగ రాజ్ కుంభమేళా 2వ రోజు వేలాదిగా స్నానాలు ఆచరించిన సాధువులు తొలిసారి అఖాడా పేరుతో టెంట్లు ఏర్పాటు చేసిన హిజ్రాలు సాధువుల్లాగే స్నానాలు అచరించిన హిజ్రాలు ప్రయాగ రాజ్ : కుంభమేళా అత్యంత అద్భుతంగా సాగుతోంది.. రె�

    అర్థకుంభమేళా : పుణ్యస్నానం చేసిన స్మృతి

    January 15, 2019 / 09:21 AM IST

    ఉత్తర్ ప్రదేశ్ : అర్ధకుంభమేళా ప్రారంభమైంది. పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు భారీ సంఖ్యలో ప్రయాగ్ రాజ్‌కు చేరుకుంటున్నారు. దీనితో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోతోంది. 2019, జనవరి 15వ తేదీ నుంచి కుంభమేళా జరుగనుంది. మార్చి 4వ తేదీ వరకు కొనసాగనుంది. 49 �

    కుంభమేళా చరిత్ర : మహావిష్ణు అమృతం ధారపోసిన స్థలాలివే

    January 14, 2019 / 04:53 AM IST

    హిందువులకు అత్యంత పవిత్ర క్రతువుగా భావించే కుంభమేళా ప్రధానంగా నాలుగు ప్రాంతాల్లో జరుగుతోంది. అవి హరిద్వార్, ప్రయాగ్‌రాజ్, ఉజ్జయినీ, నాసిక్. ఆయా ప్రాంతాల ప్రత్యేకతేంటి? కుంభ మేళాకూ...గంగానదికీ సంబంధం ఏమిటి...

    కుంభమేళాతో సంపూర్ణ ఆరోగ్యం

    January 10, 2019 / 12:25 PM IST

    అదో అపూర్వ ఆధ్యాత్మిక సంగమం.. వేల సంవత్సరాల విశ్వాసానికి తార్కాణం… ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ధార్మిక సమ్మేళనం… కోట్లాదిమంది ఒక్కచోట చేరే అద్భుత ఘట్టం.. పవిత్ర స్నానాలు ఆచరించే పుణ్య సమయం.. అదే కుంభమేళా. ఈ మహోత్సవం వెనుక భక్తి, ఆధ్యాత్మిక భ�

    యూపీలో : వరల్డ్ బిగ్గెస్ట్ టెంపరరీ సిటీ 

    January 8, 2019 / 10:40 AM IST

    ఉత్తరప్రదేశ్ : ప్రపంచంలోని అతిపెద్ద తాత్కాలిక నగరం (టెంపరరీ సిటీ) ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్మించింది. దీనికి ప్రయాగ్ వేదికయ్యింది. యూపీలో జనవరి 15 నుంచి కుంభమేళా ప్రారంభం వేడుగ జరగనున్న క్రమంలో ప్రపంచంలోని అతిపెద్ద తాత్కాలిక నగరాన్ని ని

10TV Telugu News