Home » Kuppam Constituency
సోషల్ మీడియాలో వైసీపీ మెసేజ్ లు తీవ్ర సంచలనం కలిగిస్తున్నాయి. ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ‘యువగళం’పేరుతో టీడీపీ నేత నారా లోకేశ్ పాదయాత్రను అడ్డుకోవాలని పాదయాత్రపై దాడులు చేయాలి అంటూ కుప్పం నియోజవర్గంలో వైసీపీ నేత చేస్తున్న ఈ మెసేజ్ లు ఏప�
కుప్పంను చంద్రబాబు ఏనాడూ సొంతగడ్డగా భావించలేదని, హైదరాబాదే ముద్దు అని భావించాడని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. అందుకే సీఎం అయ్యాక హైదరాబాద్ లో ఇంద్రభవనంలాంటి ఇల్లు కట్టుకున్నాడని, కుప్పంలో సొంత ఇల్లు కాదు కదా.. ఓటు కూడా లేదని.. చంద
ఈనెల 23న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అక్కడ వైఎస్సార్ చేయూత పథకం లబ్ధిదారులకు మూడో విడత నిధులను విడుదల చేస్తారు. సీఎం జగన్కు ఘనస్వాగతం పలికేందుకు స్థానిక వైసీపీ నేత�
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 22న కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పర్యటనలో భాగంగా కుప్పం మున్సిపాలిటీలో రూ. 66కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి కార్య్రకమాలకు జగన్ శంకుస్థాపన చేయనున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం మూడోరోజు పర్యటనలో జగన్ కు సవాల్ విసిరారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటూ వైసీపీ కార్యకర్తలు పెను విధ్యంసం సృష్టిస్తున్నారు.ఇటువంటి తీవ్ర ఉద్రిక్తతల మధ్య చంద్రబాబు పర్యటన మూడవరోజు కూడా కొనసాగుతోంది. ఈక్రమంలో
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు, రేపు తన సొంత నియోజకవర్గమైన చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించనున్నారు.
కుప్పం టీడీపీలో తమ్ముళ్ల మధ్య విభేదాలు తలెత్తుతుండటంతో చంద్రబాబు కుప్పంలో పర్యటించనున్నారు. నేతలతోను..కార్యకర్తలతోను సమావేశమైన పలు కీలక విషయాలు చర్చించనున్నారు.
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇలాకాలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు హల్ చల్ చేశారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటూ అభిమానులు జెండాలు కట్టి, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భార్య భువనేశ్వరి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోని పార్టీ నేతలు, కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసారి ఎలాగైనా చంద్రబాబుకు లక్షా 20వేల ఓట్ల ఆధిక్యం రావాలని, అందుకు అనుగుణంగా నేత