-
Home » Kuppam Constituency
Kuppam Constituency
కుప్పంకు ముఖ్యమంత్రి చంద్రబాబు.. మూడు రోజులు అక్కడే.. పూర్తి వివరాలు ఇలా..
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటించనున్నారు.
కుప్పంలో చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం తీసుకున్న అధికారి..
ఏపీలో కొందరు అధికారులు లంచావతారులుగా మారుతున్నారు. ఏ చిన్న పనికి సంబంధించిన ఫైలుపై సంతకం చేయాలన్నా వారి చేతికి డబ్బులు ముట్టజెప్పాల్సిందే.
కుప్పంలో చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం తీసుకున్న అధికారి.. సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు
కుప్పంలో ఏపీ సీఎం చంద్రబాబు ఇంటి నిర్మాణం చేస్తున్న విషయం తెలిసిందే. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఈ ఇంటి నిర్మాణం ప్రారంభించారు. ఆ సమయంలో
చంద్రబాబును భరిస్తున్న కుప్పం ప్రజల సహనానికి నా జోహార్లు : సీఎం జగన్
35 ఏళ్లుగా ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా, మూడు సార్లు సీఎం అయిన చంద్రబాబు ఎందుకు కుప్పం బ్రాంచ్ కెనాల్ పూర్తి చేయలేక పోయారని జగన్ ప్రశ్నించారు.
చంద్రబాబును భరిస్తున్న కుప్పం ప్రజల సహనానికి నా జోహార్లు : సీఎం జగన్
35ఏళ్లుగా ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా, మూడు సార్లు సీఎం అయిన చంద్రబాబు ఎందుకు కుప్పం బ్రాంచ్ కెనాల్ పూర్తి చేయలేక పోయారని జగన్ ప్రశ్నించారు.
కుప్పంలో చంద్రబాబు సతీమణి వ్యాఖ్యలపై సీఎం జగన్ సెటైర్లు ..
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి కుప్పంలో చేసిన వ్యాఖ్యలపై జగన్మోహన్ రెడ్డి సెటైర్లు వేశారు.
కుప్పంలో చంద్రబాబు సతీమణి వ్యాఖ్యలపై సీఎం జగన్ సెటైర్లు ..
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి కుప్పంలో చేసిన వ్యాఖ్యలపై జగన్మోహన్ రెడ్డి సెటైర్లు వేశారు.
Nara Bhuvaneswari: ఆ విషయంలో మా అక్క పురంధేశ్వరి ఎంతగానో కృషి చేశారు
సంజీవిని ఆసుపత్రి, మొబైల్ క్లినిక్ని మంగళగిరిలో లోకేష్ స్టార్ట్ చేశారు. కుప్పంలో స్టార్ట్ చేయాలనే ఆలోచన నాకు వచ్చింది. మాకు ప్రభుత్వంతో సంబంధం లేదు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని భువనేశ్వరి తెలిపారు.
Nara lokesh: మూడోరోజు నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఫొటోలు..
Nara lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర మూడోరోజు ఆదివారం కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం, తదితర ప్రాంతాల్లో సాగింది. పాదయాత్రలో భాగంగా లోకేష్ స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, సమ�
TDP Lokesh Padayatra : ఏపీలో మద్య పాన నిషేధం జరిగిందా? నారా లోకేశ్
ఏపీలో మద్య పాన నిషేధం జరిగిందా అని టీడీపీ నేత నారా లోకేశ్ ప్రశ్నించారు. కుప్పం నియోజకవర్గంలో మూడో రోజు లోకేశ్ పాదయాత్ర కొనసాగుతోంది. శాంతిపురంలోని వివిధ వర్గాలకు చెందిన మహిళలతో ఆయన సమావేశం అయ్యారు.