Home » Kuppam Constituency
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటించనున్నారు.
ఏపీలో కొందరు అధికారులు లంచావతారులుగా మారుతున్నారు. ఏ చిన్న పనికి సంబంధించిన ఫైలుపై సంతకం చేయాలన్నా వారి చేతికి డబ్బులు ముట్టజెప్పాల్సిందే.
కుప్పంలో ఏపీ సీఎం చంద్రబాబు ఇంటి నిర్మాణం చేస్తున్న విషయం తెలిసిందే. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఈ ఇంటి నిర్మాణం ప్రారంభించారు. ఆ సమయంలో
35 ఏళ్లుగా ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా, మూడు సార్లు సీఎం అయిన చంద్రబాబు ఎందుకు కుప్పం బ్రాంచ్ కెనాల్ పూర్తి చేయలేక పోయారని జగన్ ప్రశ్నించారు.
35ఏళ్లుగా ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా, మూడు సార్లు సీఎం అయిన చంద్రబాబు ఎందుకు కుప్పం బ్రాంచ్ కెనాల్ పూర్తి చేయలేక పోయారని జగన్ ప్రశ్నించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి కుప్పంలో చేసిన వ్యాఖ్యలపై జగన్మోహన్ రెడ్డి సెటైర్లు వేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి కుప్పంలో చేసిన వ్యాఖ్యలపై జగన్మోహన్ రెడ్డి సెటైర్లు వేశారు.
సంజీవిని ఆసుపత్రి, మొబైల్ క్లినిక్ని మంగళగిరిలో లోకేష్ స్టార్ట్ చేశారు. కుప్పంలో స్టార్ట్ చేయాలనే ఆలోచన నాకు వచ్చింది. మాకు ప్రభుత్వంతో సంబంధం లేదు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని భువనేశ్వరి తెలిపారు.
Nara lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర మూడోరోజు ఆదివారం కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం, తదితర ప్రాంతాల్లో సాగింది. పాదయాత్రలో భాగంగా లోకేష్ స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, సమ�
ఏపీలో మద్య పాన నిషేధం జరిగిందా అని టీడీపీ నేత నారా లోకేశ్ ప్రశ్నించారు. కుప్పం నియోజకవర్గంలో మూడో రోజు లోకేశ్ పాదయాత్ర కొనసాగుతోంది. శాంతిపురంలోని వివిధ వర్గాలకు చెందిన మహిళలతో ఆయన సమావేశం అయ్యారు.