Home » Kurnool district
కుప్పకూలిన హాల్వి ప్రభుత్వ పాఠశాల భవనం
కర్నూలు జిల్లా బంద్కు పిలుపునిచ్చిన జేఏసీ
కర్నూల్ జిల్లాలోని హొళిగుంద మండలం దేవరగట్టులో ప్రతీయేటా దసరా రోజున నిర్వహించే కర్రల సమరంలో 70 మందికి గాయాలయ్యాయి.
వర్షాలు కురిస్తే పంటలు పండుతాయని రైతులు ఆశిస్తారు. కానీ ఇటీవల ఏపీలో కురిసిన వర్షాలకు కర్నూలు జిల్లాకు చెందిన ఓ రైతుకు వజ్రం పంట పండింది. పొలం పనులు చేస్తుండగా రూ.2 కోట్ల విలువైన వజ్రం దొరికింది.
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వెళుతున్న వైసీపీ మంత్రులకు..ఎమ్మెల్యేలకు..నేతలకు ప్రజల నుంచి తీవ్ర నిరసనలు ఎదురవుతున్నాయి. ప్రజలు చేసే విమర్శలకు సమాధానం చెప్పుకోలేని స్థితిలో సతమతమైపోతున్నారు వైసీపీ నేతలు. మహిళలు వేసే ప్రశ్నలకు కూడ�
మరికొద్దిసేపట్లో పెళ్లి తంతు జరగాల్సి ఉంది. బంధువులతో ఇళ్లు కళకళలాడుతుంది. అందరూ పెళ్లికి తయారవుతున్నారు. ఈ సమయంలో వరుడికి గుండెపోటు రావడం, ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు మృతిచెందడం జరిగింది. పెళ్లిభాజాలు మోగాల్సిన ఇంట్లో కుటుంబ సభ్యుల కన్నీ�
కర్నూలు ఎస్పీ పేరు చెప్పితో రూ.15 లక్షలు దోచేసాడు సీఐ కంబగిరి రాముడు. ఈ విషయం బయటపడటంతో పరార్ అయ్యాడు. రాముడు కోసం పోలీసులు గాలిస్తున్నారు.
కర్నూలు జిల్లా పత్తికొండలో శ్రీకృష్ణ దేవరాయలు నాటి రాజులమండగిరి గ్రామ సమీపంలో బుగలఅమ్మ గ్రామ గ్రామ దేవత విగ్రహాన్ని పెకిలించి గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారు.
కర్నూలు జిల్లా నంద్యాల పట్టణం విశ్వనగర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 42 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి అయ్యారు.
ఆంధ్రప్రదేశ్లో కొలువైన ప్రముఖ శైవ పుణ్య క్షేత్రాల్లో శ్రీ శైల మహాక్షేత్రం అత్యంత మహిమాన్వితమైనది. ఈ క్షేత్రం యొక్క దివ్యశక్తి అమోఘమైనది. ఎందరో ఆద్యాత్మిక వేత్తలు ఇక్కడకువచ్చి ధ్యా