Home » Kurnool district
పెళ్లైన 10 రోజులకే పెళ్లి కూతురు ఆదృశ్యమైన ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది.
కర్నూలు జిల్లా హొళగుంద మండలం దేవరగట్టు మాళమల్లేశ్వర స్వామి ఆలయం లో నిన్న రాత్రి జరిగిన దసరా బన్ని జైత్రయాత్ర జరిగింది. ఈ ఉత్సవంలో చెలరేగిన హింసలో సుమారు వందమందికి పైగా గాయాలయ్యాయి.
కళ్లలో భక్తి.. కర్రల్లో పౌరుషం.. వెరసి రక్తాభిషేకం.. అదే దేవరగట్టు బన్నీ ఉత్సవం. కర్రలతో దొరికిన వాళ్ళని దొరికినట్లు చితగ్గొడితే దేవుడు కరుణిస్తాడు. ఇదే ఇక్కడి సంప్రదాయం..
ఎగువన కురుస్తోన్న భారీ వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. దీంతో ఈ నదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకున్నాయి.
సుంకేసులలో పీర్ల పండుగను పురస్కరించుకొని అగ్ని గుండం వెలిగించే సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిగుండంలో పడిన వ్యక్తి సజీవదహనమయ్యాడు.
ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలో ఉన్న ప్రసిద్ధ సంగమేశ్వర ఆలయం కృష్ణమ్మ ఒడిలోకి చేరింది. సప్తనదుల సంగమప్రదేశంలో వెలిసిన సంగమేశ్వరుడి గర్భగుడిలోకి కృష్ణవేణి వచ్చి చేరింది. కృష్ణానదికి వరద నీరు పోటెత్తడంతో సంగమేశ్వర ఆలయంలోక�
Srisaila Devasthanam : కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ,మల్లిఖార్జునస్వామి అమ్మవార్ల ఆలయంలో ఆర్జిత సేవలు ఈ రోజు నుంచి తిరిగి ప్రారంభం అయ్యాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, పరిమిత సంఖ్యలో ఆర్జిత సేవల నిర్వహిస్తున్నట్లు
కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలోని శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయ దర్శన వేళల్లో మార్పులు చేసినట్లు దేవస్థానం ఈవో కె.ఎస్. రామారావు తెలిపారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు.
ఆదోనిలో వింత శిశువు జన్మిచింది. వింత ఆకారంలో పుట్టిన ఈ ఆడ శిశువు ఆరోగ్యంగానే ఉండని డాక్టర్లు తెలిపారు. ఆదోని మండలం పెద్దహరివాణం గ్రామనికి చెందిన రాధా,గంగాధర్ దంపతులకు వింత శిశువు జన్మిచింది. రాధా దంపతులకు నాలుగో కాన్పులో ఈ వింత శిశువు జన్మి