Home » Kurnool district
కర్నూలు జిల్లాలోని ఆదోనిలో పరువు హత్య కలకలం రేపింది. రెండు నెలల క్రితమే ప్రేమించి వివాహం చేసుకున్న ఓ ఫిజియోథెరపిస్టును దారుణంగా బండరాళ్లతో కొట్టి చంపేశారు. తన తల్లిదండ్రులే తన భార్తను హత్య చేశారంటూ బాధితుడి భార్య ఆరోపిస్తోంది. ఘటనపై పోలీస
సైకిళ్లకు ఆ తీగలేంటి? చుట్టూ పొదలేంటి? కూరగాయల సాగు కోసం ఇలా సెట్ చేశారా? అనుకుంటున్నారా? అదేం కాదండోయ్.. సైకిళ్లు ఉన్నచోటే తీగలు పుట్టుకొచ్చాయి. మొత్తం అల్లుకుపోయి చెట్ల పొదలతో నిండిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ సైకిళ్లకు మొలకలొచ్చాయ్.. ఇద
burglary of 22 Temples : ఇతడో ఘరానా దొంగ.. మూడు రాష్ట్రాలకు మోస్ట్ వాంటెడ్ కూడా.. భార్య, ప్రియురాలితో కలిసి పక్కా స్కెచ్ వేస్తాడు.. ఆలయాలే వీరి టార్గెట్.. ఇప్పటివరకూ 22 ఆలయాల్లో చోరీ చేశారు. చిక్కరు దొరకరు అన్నట్టుగా ఎప్పటినుంచో తప్పించుకు తిరుగుతూ పోలీసులకు చ�
కర్నూలు జిల్లాలోని భానకచర్ల హెడ్ రెగ్యులేటర్ దగ్గర తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తేనెటీగల దాడిలో ఇరిగేషన్ డివిజినల్ ఇంజనీర్(డీఈ) భానుప్రకాష్ మృతి చెందారు. భానుప్రకాష్ పై తేనెటీగలు దాడి చేశాయి. తేనెటీగల దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రకాష్ ప్రాణ�
ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న మూణాళ్లకే పెళ్లా మంటే మొహం మొత్తింది. పెళ్ళాన్ని వదిలించుకోవాలనుకున్నాడు. విడాకులివ్వకుండా పూర్తిగా ఆమెను దూరం చేయాలనుకున్నాడు. పోలీసోడు కదా…. హత్య చేస్తే దొరికి పోతామని తెలుసు… ఏంచేయాల�
కర్నూలు జిల్లా కోసిగి మండలంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దొడ్డిబెళగల్ గ్రామంలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు రాడ్లు, కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో నలుగురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. వీరిని ఆదోని ఆసుపత్
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో విషాదం నెలకొంది. బిస్కెట్ తిన్న ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. చింతకొమ్మదిన్నె గ్రామంలో బిస్కెట్ ప్యాకెట్ కొన్న ముగ్గురు చిన్నారులు.. అది తినడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని �
కర్నూలు జిల్లాలో వర్షాలు సమృద్ధిగా కురుస్తుండటంతో పోలాల వెంబడి వజ్రాలు విరివిగా లభిస్తున్నాయి. ముఖ్యంగా తుగ్గలి మండలంలోని పలు గ్రామాలకు ప్రజలు, ఔత్సాహికులు క్యూ కడుతున్నారు. రోజంతా వజ్రాల కోసం వెతుకుతున్నారు. అదృష్టం బాగున్నవారికి వజ్రా
ఏపీలోని కర్నూలు జిల్లాలోని బనగానపల్లి పోలీస్ స్టేషన్ లో 12మంది పోలీసులకు కరోనా వైరస్ సోకింది. హెడ్ కానిస్టేబుల్, ఏడుగురు కానిస్టేబుల్స్,నలుగురు హోంగార్డులకు కరోనా సోకింది. దీంతో వీరిని కర్నూలు, నంద్యాల కోవిడ్ సెంటర్లకు తరలించారు. ఈక్రమంలో క
పెళ్లై వారం రోజులు గడువ లేదు. ఏమైందో కానీ..భర్తకు విషమిచ్చిందో భార్య. అపస్మారక స్థితికి చేరుకున్న అతడు ప్రస్తుతం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ విషాద ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. తుగ్గలి మండలం, జొన్నగిరి గ్రామంలో లింగమయ