Home » Kushaiguda
ప్రభుత్వం మాదే.. మేము ఎంత చెబితే అంత. కానీ ఒక్కో దానికి ఓక్కో రేట్. మమ్మల్ని క్యాష్తో సంతృప్తి పరచండి.. మిమ్మల్ని ఉద్యోగాలు, పోస్టింగ్లు, స్కీంలతో సంతోష పెడతాం. అంటూ ఎవరైనా మిమ్మల్ని సంప్రదించారా..?
స్థానిక ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. అగ్నిప్రమాద ఘటన చాలా బాధాకారమని హోంమంత్రి మహమ్మద్ అలీ అన్నారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు.
పిల్లల అనారోగ్యంతో దంపతులిద్దరూ అనారోగ్యానికి గురయ్యారు. నిన్న శనివారం పిల్లలు, భార్యకు సతీశ్ సైనైడ్ ఇచ్చాడని ముగ్గురూ చనిపోయారని ధృవీకరించుకున్నాక తానూ కూడా తీసున్నాడని పోలీసులు అన్నారు. ఆత్మహత్య చేసుకున్న గదిలో లేఖ లభ్యమైనట్లు పోలీసు�
హైదరాబాద్ లోని కుషాయిగూడలో సిలిండర్ పేలుడు కలకలం రేపుతోంది.