Home » Kyiv
భారత వ్యాపారవేత్త రాజీవ్ గుప్తా యాజమాన్యంలోని కుసుమ్, యుక్రెయిన్లోని అతిపెద్ద ఫార్మా సంస్థలలో ఒకటి.
ఉక్రెయిన్ మిలటరీపై రష్యా మంగళవారం వైమానిక దాడి ప్రారంభించింది. మంగళవారం తెల్లవారుజామున కీవ్పై రష్యా వైమానిక దాడి చేసిందని ఉక్రెయిన్ తెలిపింది....
కీవ్ గగనతలంపై ప్రకాశవంతమైన వెలుగును కొందరు వీడియోల్లో బంధించారు. స్థానిక ప్రసార మాద్యమాల్లో ఆ వీడియో వైరల్ అయింది.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో పర్యటించి సర్ప్రైజ్ ఇచ్చారు. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది ఫిబ్రవరి 24న అధికారికంగా సైనిక చర్యను ప్రారంభిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించ�
యుక్రెయిన్ లో హెలికాప్టర్ ప్రమాదం సంభవించింది. హెలికాప్టర్ కుప్పకూలి యుక్రెయిన్ హోంశాఖ మంత్రితో సహా 18మంది మృతి చెందారు.
నూతన సంవత్సరం సందర్భంగా ఆయన యుక్రెయిన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. యుక్రెయిన్పై రష్యా దాడి మొదలుపెట్టి దాదాపు పది నెలలు పూర్తైన సంగతి తెలిసిందే. యుక్రెయిన్పై రష్యా మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో యుక్రెయిన్ ప్రజలకు జెలెన్
యుక్రెయిన్పై రష్యా మిస్సైల్ దాడులతో విరుచుకుపడుతోంది. రాజధాని కీవ్తోపాటు, క్రివ్యి రిహ్, ఖార్కివ్ నగరాలపై రష్యా మిస్సైల్ దాడులు చేస్తోంది. ఈ విషయాన్ని యుక్రెయిన్ వెల్లడించింది.
యుక్రెయిన్ రాజధాని కీవ్ మరోసారి బాంబుల పేలుళ్లతో దద్దరిల్లింది. గత వారం రోజుల క్రితం వరుస క్షిపణి దాడులతో విరుచుకుపడిన రష్యా సైన్యం.. మరోసారి బాంబుల మోత మోగించింది. సోమవారం తెల్లవారు జామున 6.30 గంటల మధ్య మూడు పేలుళ్లు సంభవించాయి.
యుక్రెయిన్పై రష్యా సైన్య ప్రతీకారం తీర్చుకుంటుంది. యుక్రెయిన్ రాజధాని కీవ్ సహా అనేక నగరాలు పేలుళ్లతో దద్దరిల్లుతున్నాయి. శనివారం రాత్రి జరిగిన పేలుళ్లలో 12మంది మరణించగా.. సోమవారం మరోసారి రష్యా సైన్యం యుక్రెయిన్ రాజధాని కీవ్ సహా పలు నగరాలప�
ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది ఆ దేశం. వచ్చే నెల నుంచి ఆఫ్లైన్ క్లాసులు ప్రారంభమవ్వబోతున్నట్లు తెలిపింది. విద్యార్థుల భద్రతకు కూడా కట్టుబడి ఉన్నామని ప్రకటించింది.