-
Home » Labourers
Labourers
పండుగ పూట గుజరాత్లో ఘోరప్రమాదం..
ఓ ఫ్యాక్టరీకి అవసరమైన భూగర్భ ట్యాంకు నిర్మాణం కోసం గొయ్యి తవ్వుతున్నారు.
Farm Debt Waiver : రూ.590 కోట్ల రుణాలు మాఫీ చేసిన పంజాబ్ సీఎం
వ్యవసాయ కూలీలు, కౌలుదారులకు రుణమాఫీ చేయనున్నట్లు బుధవారం పంజాబ్ సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్ కీలక ప్రకటన చేశారు.
Running Train : తీవ్ర విషాదం.. ఏపీ వెళ్లే రైలు కాదని దూకేశారు.. ఒకరు మృతి, నలుగురికి తీవ్రగాయాలు
యూపీలోని ఝాన్సీ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కంగారు ప్రాణాల మీదకు తెచ్చింది. ఒకరి ప్రాణం తీసింది. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
ఇంటర్నెట్ లేదు..గోడలపై పాఠాలు, టీచర్ల వినూత్న ప్రయత్నం
కరోనా నేపథ్యంలో స్కూల్స్ ఇంకా తెరుచుకోలేదు. దీంతో కొన్ని స్కూళ్లు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. కానీ.,.ఇంటర్నెట్ సదుపాయం లేని విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారు. వీరికి చదువు చెప్పేందుకు మహారాష్ట్రలోని సోలాపూర్ నగరంలో ఓ పాఠశాల టీ
ఉచిత సర్వీసులు అందించండి…టెలికాం కంపెనీలను కోరిన ప్రియాంక గాంధీ
భారత్ లో కరోనా కేసులు వేగంగా పెరుగుతూ దేశ ప్రజానీకాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ముఖ్యంగా షట్ డౌన్ కారణంగా చాలామంది నిరుపేదలు తీవ్రఇబ్బందులకు గురౌతున్నారు. అయితే ఈ సమయంలో మొబైల్ ఫోన్ యూజర్లకు నెల రోజులపాటు ఉచితంగా ఇన్కమింగ్, ఔట్ గ�
లాక్ డౌన్ ఎఫెక్ట్ : నిరాశ్రయుల కోసం 35 కొత్త భవనాలు
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించటంతో వేలాది మంది రోజువారి కూలీలు, వలస కార్మికులు రాజధాని ఢిల్లీలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. వీరికోసం ఇప్పటికే ఢిల్లీలో నిర్వహిస్తున్న నిరాశ్రయ భ
కరోనా సాయం: కార్మికులకు రోజుకు వెయ్యి రూపాయలు.. నెలకు సరిపడా రేషన్
బాలీవుడ్ సింగర్తో పాటు 23మంది కరోనా కేసులు నమోదవడంతో యూపీ సీఎం ఆదిత్యనాథ్ కరోనాపై దృష్టి పెట్టారు. 15 లక్షల మంది రోజు వారీ కార్మికులకు, 20.23లక్షల మందికి భవన నిర్మాణ కార్మికులకు సాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. వారికి రోజువారీ అ�
కశ్మీర్ లో ఉగ్రదాడి..ఐదుగురు వలస కూలీలు మృతి
కశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కుల్గాం ప్రాంతంలో పనిలో నిమగ్నమైన కూలీలపై ఉగ్రవాదులు ఒక్కసారిగా బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ దాడిలో ఐదుగురు కూలీలు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని స్థానిక అనంతనాగ్ �
గాల్లో దీపంలా ఉపాధి హామీ కూలీల బతుకులు
మహబూబ్నగర్ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది వలసలు. పనులు లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారు జిల్లాలో ఎక్కువ. వేసవి కాలంలో ఎక్కువగా ఆధారపడేది ఉపాధిహామీ పనులమీదే. జాబ్ కార్డు కలిగిన ప్రతి కూలీకి వంద రోజుల పని కల్పించాలన్నది నిబంధన. అలాగే ఉప