-
Home » Lakhimpur Kheri Violence
Lakhimpur Kheri Violence
Lakhimpur Kheri Violence: రైతులపై హత్యాయత్నం.. లఖీంపూర్ ఖేరి నిందితుడికి బెయిల్ మంజూరు
రైతులపైకి ఎస్యూవీ వాహనం దూసుకెళ్లడంతో నలుగురు రైతులు మరణించిన ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆశిష్ మిశ్రాకు బెయిల్ లభించింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేకే మహేశ్వరి ఆధ్వర్యంలోని బెంచ్ ఈ ఆదేశాలు జారీ చేసింది. ఆశిష్ మిశ్రా ప్రస్తుత కేంద్
Ashish Mishra : లఖింపూర్ ఖేరి కేసు.. లొంగిపోయిన ఆశిష్ మిశ్రా
ఆశిష్ మిశ్రాకు వ్యతిరేకంగా తీర్పును వెలువరించింది. విచారణలో సమయంలో బాధితుల హక్కును నిరాకరించబడిందని.. అలహాబాద్ హైకోర్టు అధికార పరిధిని మించిపోయిందని...
Lakhimpur Kheri: రైతులను హత్య చేసిన ఘటనలో నిందితుడికి బెయిల్
ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరిలో గతేడాది అక్టోబర్ 3న జరిగిన రైతుల హత్య కేసు ఘటనలో ప్రధాన నిందితుడిగా చెప్పబడిన ఆశిష్ మిశ్రకి మరో 24 గంటల్లో బెయిల్ రానుంది.
Lakhimpur Kheri Violence : కేంద్రమంత్రి అజయ్ మిశ్రాకు ఢిల్లీ పెద్దల పిలుపు.. మంత్రిపదవి ఊడినట్లేనా?
లఖీంపూర్ ఖేరి ఘటనలో ముందస్తు కుట్ర జరిగిందని సిట్ స్పష్టీకరణ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా రాజీనామాపై విపక్షాల డిమాండ్లు వెల్లువెత్తాయి.
Lakhimpur Violence : జర్నలిస్ట్పై బూతులతో విరుచుకుపడ్డ కేంద్రమంత్రి
అక్టోబర్-3,2021న ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరి జిల్లాలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపై కేంద్ర హోం శాఖ సహాయమంత్రి, స్థానిక ఎంపీ
Lakhimpur Kheri : విచారణకు ఆశిష్ మిశ్రా, నిరహార దీక్షను విరమించిన సిద్ధూ
కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా క్రైం బ్రాంచ్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. దీంతో తాను నిరహార దీక్షను విరమించుకుంటున్నట్లు సిద్ధూ వెల్లడించారు.
Lakhimpur Kheri : విచారణకు ఆశిష్ మిశ్రా…అరెస్టు చేస్తారా ?
కార్యాలయానికి రావాలని కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా నివాసం వద్ద నోటీసు అంటించారు. క్రైం బ్రాంచ్ విచారణకు ఆశిష్ మిశ్రా... హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.
Lakhimpur Kheri : ఆశిష్ మిశ్రా…విచారణకు హాజరవుతారా ?
ఆశిష్ మిశ్రా ఉత్తరప్రదేశ్ పోలీసుల ఎదుట హాజరవుతాడని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తెలిపారు.
Lakhimpur Kheri : నేపాల్ సరిహద్దుల్లో అజయ్ మిశ్రా, అరెస్టు చేస్తారా ?
శుక్రవారం ఉదయం పది గంటలకు క్రైమ్ బ్రాంచ్ కార్యాలయానికి హాజరు కావాలని నోటీసు జారీ చేసింది. విచారణకు ఆశిష్ మిశ్రా హాజరు కాలేదు. ఆశిష్ ను పట్టుకుంటారా ? అనే ఉత్కంఠ నెలకొంది.
Lakhimpur Kheri : ఆశిష్ మిశ్రాకు సమన్లు, విచారణకు వస్తారా ? అసలు ఎక్కడున్నారు ?
విమర్శల నేపథ్యంలో లఖింపూర్ ఖేరి దుర్ఘటనకు కారణమైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు సమన్లు పంపించింది. ఆయన ఈ విచారణకు హాజరవుతారా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది.