Home » Lakshmi's NTR
కడప: లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రదర్శించిన 3 సినిమా హాళ్లను ఏపీలో అధికారులు సీజ్ చేశారు. సినిమా ప్రారంభించిన నాటి నుంచి వివాదాలు సృష్టిస్తూనే ఉంది. ఇప్పుడు ఏకంగా థియేటర్ల లైసెన్స్ లు రద్దయ్యాయి. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే కారణం�
రామ్ గోపాల్ వర్మ కేరాఫ్ కాంట్రవర్శీ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాజకీయాలను వేడెక్కిస్తూ వర్మ తీసిన సినిమా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఈ సినిమాను ఏపీలో తప్ప మిగిలిన రాష్ట్రాలలోనూ.. ఓవర్సీస్లోనూ మార్చి నెలలో విడుదల చేసిన సంగతి తెలిసింద�
అమరావతి : ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలకు విఘ్నాలు వీడలేదు. గత 2 రెండురోజులుగా ఏపీలో రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా వివాదం నడుస్తోంది. ఈ సినిమా ఏపీలో తప్ప ప్రపంచ వ్యాప్తంగా గత నెలలోనే విడుదలైంది. కానీ ఏపీలో అసెంబ్లీ ఎన్న�
నందమూరి తారకరామారావు జీవిత భాగస్వామి లక్ష్మీపార్వతి కోణంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సినిమా “లక్ష్మీస్ ఎన్టీఆర్”. చంద్రబాబు వెన్నుపోటు కథాంశాన్ని తీసుకుని వర్మ తెరకెక్కించిన ఈ సినిమా ఏపీలో తప్ప మిగతా రాష్ట్ర
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలను ఆపడంతో వర్మకు సపోర్ట్గా నిలబడి చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మరోసారి రామ్ గోపాల్ వర్మకు తన మద్దతును ప్రకటించారు. బెజవాడలో ప్రెస్మీట్ పెట్టుకోక�
ఎప్పుడూ వివాదాల్లో ఉండే రాంగోపాల్ వర్మ నడి రోడ్డుపై ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ట్విట్టర్ వేదికగా ఆయన పలు ట్వీట్స్ చేశారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘లక్ష్మీస్ NTR’ సినిమా ఏపీలో విడుదల కాలేదనే సంగతి త�
ఏపీలో ఎన్నికల నేపధ్యంలో సంచలన దర్శకుడు రాంగోపాల్వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదల ఏపీలో ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఏపీలో పోలింగ్ పూర్తి కావడంతో మే 1వ తేదీన ఏపీలో ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు డైరెక్టర్ రామ్ గోపాల�
‘లక్ష్మీస్ NTR’ సినిమా ఏపీలో రిలీజ్ అవుతుందా ? లేదా ? అనేది కొద్ది గంటల్లో తేలనుంది. సినిమా విడుదలకు సెన్సార్ బోర్డు పర్మిషన్ ఇవ్వలేదు.
లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ రిలీజ్ మరోసారి ఏపీలో బ్రేక్ పడింది. విడుదలపై ఏపీ హైకోర్టు విచారణ చేసింది. కేసు సుప్రీంకోర్టులో ఉందని.. ఇప్పుడు సినిమా చూసి నిర్ణయం తీసుకోలేమని బెంచ్ స్పష్టం చేసింది. విచారణను ఏప్రిల్ 9వ తేదీకి వాయిదా వేసింది. ఇప్పుడు స
ప్రముఖ సంగీత దర్శకుడు కళ్యాణీ మాలిక్పై కడప జిల్లాలో కేసు పెట్టారు ఉప్పర కులస్థులు. తమ మనోభావాలు దెబ్బతీసే విధంగా కించపరిచి మాట్లాడారంటూ కళ్యాణీ మాలిక్పై సగర (ఉప్పర) కుల సంఘం నాయకులు పోలీసు స్టేషన్లో కేసు పెట్టారు. ఈ మేరకు కడప జిల్లా అధ్య�