-
Home » Lakshya Sen
Lakshya Sen
ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్కు లక్ష్యసేన్.. సెమీస్లో ప్రపంచ ఆరో ర్యాంకర్పై గెలుపు
ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ 500 (Australian Open 2025 ) పురుషుల సింగిల్స్ లో లక్ష్య సేన్ అదరగొడుతున్నాడు.
జపాన్ ఓపెన్లో భారత్కు నిరాశ.. సింగిల్స్లో లక్ష్యసేన్, డబుల్స్లో సాత్విక్- చిరాగ్ జోడీ ఓటమి..
జపాన్ ఓపెన్లో భారత బ్యాడ్మింటన్ ఆటగాళ్లకు కలిసిరావడం లేదు
ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ టోర్నీలో ముగిసిన భారత పోరాటం..
ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత పోరాటం ముగిసింది.
చైనా మాస్టర్స్.. అదరగొడుతున్న లక్ష్యసేన్.. ప్రిక్వార్టర్స్లోనే ఇంటి ముఖం పట్టిన పీవీ సింధు..
భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ చైనా మాస్టర్స్ ప్రపంచ టూర్ సూపర్ 750 టోర్నీలో అదరగొడుతున్నారు.
ఒలింపిక్స్లో ఇవాళ కీలక ఈవెంట్లు.. లక్ష్యసేన్ వైపు భారత్ చూపు.. 100 మీటర్ల పరుగులో విజేత ఎవరో?
భారత్ క్రీడాభిమానుల చూపంతా స్టార్ షట్లర్ లక్ష్యసేన్ వైపు ఉంది. ఆదివారం జరిగే పురుషుల సింగిల్స్ సెమీస్ లో ఒలింపిక్ ఛాంపియన్ డెన్మార్క్ క్రీడాకారుడు విక్టర్ అక్సెల్సెన్ తో లక్ష్యసేన్ తలపడనున్నాడు.
మూడో పతకంపై గురిపెట్టిన మను బాకర్.. ఒలింపిక్స్లో భారత్ అథ్లెట్స్ ఇవాళ్టి షెడ్యూల్ ఇదే..
పారిస్ ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ లో భారత పతకాశలు మోస్తున్న యువ షట్లర్ లక్ష్యసేన్ మరో అడుగు ముందుకేశాడు. సెమీఫైనల్స్ లోకి దూసుకెళ్లాడు.
ఆశలన్నీ లక్ష్యసేన్ పైనే.. పారిస్ ఒలింపిక్స్లో నిరాశపపర్చిన తెలుగు రాష్ట్రాల క్రీడాకారులు
పారిస్ ఒలింపిక్స్ కచ్చితంగా పతకం గెలిచేలా కనిపించిన ఆంధ్ర కుర్రాడు సాత్విక్ సాయిరాజ్ కు చుక్కెదురైంది. చిరాగ్ శెట్టితో కలిసి సాత్విక్ పురుషుల డబుల్స్ క్వార్టర్స్ దశలోనే
పారిస్ ఒలింపిక్స్లో లక్ష్యసేన్ దూకుడు.. క్వార్టర్స్లో సాత్విక్-చిరాగ్ జోడీ ఓటమి
పారిస్ ఒలింపిక్స్లో భారత యువ బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్ అదరగొడుతున్నాడు.
PV Sindhu : తెలుగు తేజానికి ఏమైంది..? మళ్లీ తొలి రౌండ్లోనే సింధు ఓటమి.. ఈ ఏడాదిలో ఇది 7వ సారి
భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు వైఫల్యాల పరంపర కొనసాగుతూనే ఉంది. మొన్న కొరియా ఓపెన్లో మొదటి రౌండ్లోనే ఇంటి దారి పట్టిన సింధు తాజాగా జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 750 టోర్నీలోనూ ఓడిపోయింది.
Lakshya Sen Win Gold Medal : కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు మరో స్వర్ణం..బ్యాడ్మింటన్ లో లక్ష్యసేన్ కు గోల్డ్ మెడల్
కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు మరో స్వర్ణం లభించింది. బ్యాడ్మింటన్ లో భారత షట్లర్ లక్ష్యసేన్ కు గోల్డ్ మెడల్ దక్కింది. పురుషుల సింగిల్స్ లో లక్ష్యసేన్ స్వర్ణ పతకం గెలుచుకున్నారు. కామన్వెల్త్ గేమ్స్ లో పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ లో లక్ష�