Home » Lakshya Sen
జపాన్ ఓపెన్లో భారత బ్యాడ్మింటన్ ఆటగాళ్లకు కలిసిరావడం లేదు
ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత పోరాటం ముగిసింది.
భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ చైనా మాస్టర్స్ ప్రపంచ టూర్ సూపర్ 750 టోర్నీలో అదరగొడుతున్నారు.
భారత్ క్రీడాభిమానుల చూపంతా స్టార్ షట్లర్ లక్ష్యసేన్ వైపు ఉంది. ఆదివారం జరిగే పురుషుల సింగిల్స్ సెమీస్ లో ఒలింపిక్ ఛాంపియన్ డెన్మార్క్ క్రీడాకారుడు విక్టర్ అక్సెల్సెన్ తో లక్ష్యసేన్ తలపడనున్నాడు.
పారిస్ ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ లో భారత పతకాశలు మోస్తున్న యువ షట్లర్ లక్ష్యసేన్ మరో అడుగు ముందుకేశాడు. సెమీఫైనల్స్ లోకి దూసుకెళ్లాడు.
పారిస్ ఒలింపిక్స్ కచ్చితంగా పతకం గెలిచేలా కనిపించిన ఆంధ్ర కుర్రాడు సాత్విక్ సాయిరాజ్ కు చుక్కెదురైంది. చిరాగ్ శెట్టితో కలిసి సాత్విక్ పురుషుల డబుల్స్ క్వార్టర్స్ దశలోనే
పారిస్ ఒలింపిక్స్లో భారత యువ బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్ అదరగొడుతున్నాడు.
భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు వైఫల్యాల పరంపర కొనసాగుతూనే ఉంది. మొన్న కొరియా ఓపెన్లో మొదటి రౌండ్లోనే ఇంటి దారి పట్టిన సింధు తాజాగా జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 750 టోర్నీలోనూ ఓడిపోయింది.
కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు మరో స్వర్ణం లభించింది. బ్యాడ్మింటన్ లో భారత షట్లర్ లక్ష్యసేన్ కు గోల్డ్ మెడల్ దక్కింది. పురుషుల సింగిల్స్ లో లక్ష్యసేన్ స్వర్ణ పతకం గెలుచుకున్నారు. కామన్వెల్త్ గేమ్స్ లో పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ లో లక్ష�
ఈక్రమంలో క్రీడాకారుడు లక్ష్య సేన్ తో మాట్లాడిన ప్రధాని మోదీ..తనను కలిసేందుకు జట్టుతో సహా రావాలని, వస్తూ వస్తూ..అల్మోరా యొక్క బాల్ మిథాయ్ తీసుకురావాలంటూ చిరు కోరిక కోరారు.