Home » LAND
ధరిణి వచ్చింది తెలంగాణలో భూ సమస్యలకు చెచ్ పడుతుంది. పూర్తి పారదర్శకతతో భూముల అమ్మకాలు, కొనుగోలు జరుగుతాయని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ధరణి వచ్చి రేండేళ్లవుతున్నా ఇప్పటికీ భూసమస్యలు వెక్కిరిస్తున్నాయి.
ఉత్తరప్రదేశ్లో మత సామరస్యం వెల్లివిరిసింది. హిందూ దేవాలయం కోసం ఓ ముస్లిం వ్యక్తి భూమిని దానంగా ఇచ్చారు. ఈ సంఘటన షాజహాన్పూర్లో చోటుచేసుకుంది.
ఇండియన్ ఆర్మీకి టాలీవుడ్ సీనియర్ హీరో సుమన్ 117 ఎకరాల భూమిని విరాళం ఇచ్చినట్టు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
గోలీ సైజు కాయ దశలో ఒక్కొక్క గొంగళి పురుగు ఒకటి కన్నా ఎక్కువ కాయలకు నష్టం కలుగచేస్తాయి.
ఒక ఎకరానికి 600 మొక్కలు నాటవచ్చు. నాటిన తర్వాత మొక్కల చుట్టూ నీటి నిల్వ కోసం తవ్వి అందులో నీళ్లు ఇంకేలా తయారు చేసుకోవాలి. క్రమం తప్పకుండా నీళ్లుపోయాలి.
పొద్దు తిరుగుడు సాగులో ప్రధానంగా చీడపీడల సమస్య రైతులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తేమ ఎక్కువగా ఉండే వేడి వాతావరణంలో బూడిద తెగులు వ్యాపిస్తుంది. బూడిద తెగులు ఆకులపైన, ఆకుల అడుగుభాగాన
పంట వేసిన నాటి నుండి పంట కాలం ముగిసే వరకకు పొటాష్ అవసరత పంటకు ఉంటుంది. అయితే పంట ఏపుగా పెరిగే దశలో, గింజ దశలో దీని అవసరత ఎక్కువగా ఉంటుంది
ఇద్దరు మనుషులతో కేవలం 8గంటల్లోని ఈ పరికరం ద్వారా మల్చింగ్ సీట్ పరిచేందుకు అవకాశం ఉంది. మనుషులు ఈడ్చుకుంటూ వెళ్తూ మల్చింగ్ షీట్ పరిచే వీలున్న ఈ పరికర
సూర్యరశ్మి నేరుగా కలుపు మొక్కల మీద పడకుండా మల్చింగ్ చేయటం వల్ల కిరణ జన్య సంయోగక్రియ జరగక కలుపు మొక్కలు వచ్చేందుకు అస్కారం ఉండదు.
ప్రస్తుతం మార్కెట్లో తక్కువ వ్యవధిలో అధిక దిగుబడినిచ్చే ఏకవార్షిక రకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో... పీకెఎం-1 ఒకటి. దీనిని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించింది.