Home » land dwellers
భూ నిర్వాసితలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి దీక్ష చేపట్టనున్నారు. బండ రావిరాల, చిన్నరావిరాల భూ నిర్వాసితుల కోసం దీక్ష చేస్తానని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు.