Home » Land Grabbers
మీరు స్వేచ్చగా వచ్చి ఎవరు తప్పు చేసినా నేరుగా అడిగే అధికారం ఎన్డీయే ప్రభుత్వం మీకు ఇచ్చింది అని తెలియజేసుకుంటున్నా.
తెలంగాణలో కేటీఆర్ ధరణి పేరుతో భూ మాఫియాకు తెరలేపినట్లే.. ధర్మవరంలో కేతిరెడ్డి ప్రభుత్వ, ప్రైవేట్, అసైన్డ్ భూములను కబ్జా చేశారని ఆరోపించారు.