-
Home » Land Registration
Land Registration
ఏపీలోని రైతులకు భారీ ఊరట.. రూ. 100 చెల్లిస్తే చాలు.. ఆ భూములు మీ సొంతం..
Hereditary land registrations : ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు తీపికబురు చెప్పింది. కేవలం రూ. 100 చెల్లిస్తే చాలు..
ఏపీలో కొత్త రిజిస్ట్రేషన్ ధరల ఎఫెక్ట్.. బాబోయ్.. నిన్న ఒక్కరోజే సర్కార్కు ఎన్నికోట్ల ఆదాయం వచ్చిందో తెలుసా?
ఏపీలో భూముల కొత్త రిజిస్ట్రేషన్ ధరలు ఇవాళ్టి నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే, శుక్రవారం ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా భారీగా రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి.. వీటి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి భారీ మొత్తంలో ఆదాయం సమకూరింది.
Suicide Attempt : ప్రాణం మీదకు తెచ్చిన పెద్దమనుషుల పంచాయతీ తీర్పు
గ్రామంలో జరిగిన పెద్దమనుషుల పంచాయితీ తీర్పు ఒకరి ప్రాణం మీదికి తెచ్చింది. భూమి కొనుగోలు విషయమై తమ ప్రమేయం లేకున్నా పెద్దమనుషులు జరిమానా విధించారని మనస్థాపంతో ఓ మహిళ పురుగుల మందు తా
నేడు మంత్రులు, జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమీక్ష..వ్యాక్సినేషన్, సంక్షేమ కార్యక్రమాలు, భూముల రిజిస్ట్రేషన్పై చర్చ
CM KCR review with ministers and district collectors : తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు భూముల రిజిస్ట్రేషన్పై సీఎం కేసీఆర్ మరోసారి సమీక్ష నిర్వహించనున్నారు. నేడు మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రగతభవన్ లో సమావేశం కానున్నారు. రెవెన్యూ, పంచాయతిరాజ్, ము�
‘ధరణి’పై సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం
KCR Key Decision on Dharani Portal Land Disputes : ‘ధరణి’పై సమీక్షలో సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయాన్ని వెల్లడించారు. వ్యవసాయ సంబంధిత భూవివాదాలపై జిల్లా కలెక్టర్లకు కీలక బాధ్యతలు అప్పగిస్తున్నట్టు ప్రకటించారు. ఈ సమస్యలపై స్వయంగా జిల్లా కలెక్టర్లే బాధ్యతలను పర్యవేక్షించ
ప్రజల భూములకు ప్రభుత్వ రక్షణ : భూ హక్కు, భూ రక్ష సర్వే..ఎలా జరుగుతుంది – సీఎం జగన్
YSR Jagananna Saswatha Bhoomi Hakku-Bhoomi Rakshana : ప్రజల భూములకు ప్రభుత్వ రక్షణగా ఉంటుందని సీఎం జగన్ వెల్లడించారు. ఒకవేళ తప్పుడు రిజిస్ట్రేషన్ జరిగినట్టు తేలితే, బాధితుడికి ప్రభుత్వమే నష్ట పరిహారం అందిస్తుందన్నారు. అవినీతి తావు లేకుండా…భూముల లావాదేవీలన్నీ..ఇకపై గ్రా�
సమగ్ర భూ సర్వేతో వివాదాలకు చెక్, వివరాలు చెప్పిన సీఎం జగన్
YSR Jagananna Saswatha Bhoomi Hakku-Bhoomi Rakshana : ఏపీలో సమగ్ర భూ సర్వే ప్రారంభమైంది. వైఎస్సార్ జగనన్న శాశ్వాత భూ హక్కు, భూ రక్ష పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. 2020, డిసెంబర్ 21వ తేదీ సోమవారం తక్కెళ్లపాడులో సరిహద్దు రాయి పాతి భూ సర్వేకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాట�
రిజిస్ట్రేషన్లు ఎప్పుడంటే : ధరణిపై సీఎం కేసీఆర్ సమీక్ష
CM KCR review on Dharani : ధరణి పోర్టల్తో రిజిస్ట్రేషన్లలో అవినీతికి చెక్ పెట్టిన తెలంగాణ సర్కార్… వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై దృష్టిపెట్టింది. నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీ విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులేంటి.. వాటిని ఎలా పరిష్కరించాలి.. వ్యవసాయేతర భూముల రిజ
ధరణి పోర్టల్ ప్రారంభం, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో వివరించిన సీఎం కేసీఆర్
cm kcr explaining about dharani portal : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చింది. 2020, అక్టోబర్ 29వ తేదీ గురువారం దత్తత గ్రామమైన మూడుచింతలపల్లి గ్రామంలో సీఎం కేసీఆర్ పోర్టల్ ను ప్రారంభించి..ఏర్పాటు చేసిన బహిరంగసభలో మ�
వివాదం ఇదే : తహశీల్దార్ హత్యపై స్పందించిన నిందితుడు సురేష్ బంధువులు
అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య ఘటనపై నిందితుడు సురేష్ బంధువులు స్పందించారు. సురేష్ ఇలా చేశాడని తెలిసి తాము షాక్ కి గురయ్యామని సురేష్ తల్లి, చెల్లి,