-
Home » Land Registration
Land Registration
తెలంగాణలోని రైతులకు భారీ ఊరట.. ఇక ఆ సమస్యలకు చెక్! వెంటనే మీ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోండి..
April 14, 2026 / 11:11 AM ISTTelangana Govt : గతంలో సాదాబైనామాల క్రబద్దీకరణ అధికారాలు తహసీల్దార్లు పూర్తి చేసేవారు. కానీ, ఇప్పుడు తహసీల్దార్లు విచారణ నివేదిక పంపిస్తే వాటిని ఆర్దీవోలు పరిశీలించి భూ భారతి పోర్టల్లో భూమికి సంబంధించిన సమాచారాన్ని…
ఏపీలోని రైతులకు భారీ ఊరట.. రూ. 100 చెల్లిస్తే చాలు.. ఆ భూములు మీ సొంతం..
December 10, 2025 / 02:07 PM ISTHereditary land registrations : ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు తీపికబురు చెప్పింది. కేవలం రూ. 100 చెల్లిస్తే చాలు..
ఏపీలో కొత్త రిజిస్ట్రేషన్ ధరల ఎఫెక్ట్.. బాబోయ్.. నిన్న ఒక్కరోజే సర్కార్కు ఎన్నికోట్ల ఆదాయం వచ్చిందో తెలుసా?
February 1, 2025 / 10:22 AM ISTఏపీలో భూముల కొత్త రిజిస్ట్రేషన్ ధరలు ఇవాళ్టి నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే, శుక్రవారం ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా భారీగా రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి.. వీటి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి భారీ మొత్తంలో ఆదాయం సమకూరింది.
Suicide Attempt : ప్రాణం మీదకు తెచ్చిన పెద్దమనుషుల పంచాయతీ తీర్పు
December 5, 2021 / 12:17 PM ISTగ్రామంలో జరిగిన పెద్దమనుషుల పంచాయితీ తీర్పు ఒకరి ప్రాణం మీదికి తెచ్చింది. భూమి కొనుగోలు విషయమై తమ ప్రమేయం లేకున్నా పెద్దమనుషులు జరిమానా విధించారని మనస్థాపంతో ఓ మహిళ పురుగుల మందు తా
నేడు మంత్రులు, జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమీక్ష..వ్యాక్సినేషన్, సంక్షేమ కార్యక్రమాలు, భూముల రిజిస్ట్రేషన్పై చర్చ
January 11, 2021 / 08:08 AM ISTCM KCR review with ministers and district collectors : తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు భూముల రిజిస్ట్రేషన్పై సీఎం కేసీఆర్ మరోసారి సమీక్ష నిర్వహించనున్నారు. నేడు మంత్రులు, అన్ని జిల్లాల…
‘ధరణి’పై సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం
January 1, 2021 / 07:07 AM ISTKCR Key Decision on Dharani Portal Land Disputes : ‘ధరణి’పై సమీక్షలో సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయాన్ని వెల్లడించారు. వ్యవసాయ సంబంధిత భూవివాదాలపై జిల్లా కలెక్టర్లకు కీలక బాధ్యతలు అప్పగిస్తున్నట్టు ప్రకటించారు.…
ప్రజల భూములకు ప్రభుత్వ రక్షణ : భూ హక్కు, భూ రక్ష సర్వే..ఎలా జరుగుతుంది – సీఎం జగన్
December 21, 2020 / 02:14 PM ISTYSR Jagananna Saswatha Bhoomi Hakku-Bhoomi Rakshana : ప్రజల భూములకు ప్రభుత్వ రక్షణగా ఉంటుందని సీఎం జగన్ వెల్లడించారు. ఒకవేళ తప్పుడు రిజిస్ట్రేషన్ జరిగినట్టు తేలితే, బాధితుడికి ప్రభుత్వమే నష్ట పరిహారం అందిస్తుందన్నారు.…
సమగ్ర భూ సర్వేతో వివాదాలకు చెక్, వివరాలు చెప్పిన సీఎం జగన్
December 21, 2020 / 02:03 PM ISTYSR Jagananna Saswatha Bhoomi Hakku-Bhoomi Rakshana : ఏపీలో సమగ్ర భూ సర్వే ప్రారంభమైంది. వైఎస్సార్ జగనన్న శాశ్వాత భూ హక్కు, భూ రక్ష పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. 2020, డిసెంబర్…
రిజిస్ట్రేషన్లు ఎప్పుడంటే : ధరణిపై సీఎం కేసీఆర్ సమీక్ష
November 15, 2020 / 06:22 AM ISTCM KCR review on Dharani : ధరణి పోర్టల్తో రిజిస్ట్రేషన్లలో అవినీతికి చెక్ పెట్టిన తెలంగాణ సర్కార్… వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై దృష్టిపెట్టింది. నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీ విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులేంటి.. వాటిని…
ధరణి పోర్టల్ ప్రారంభం, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో వివరించిన సీఎం కేసీఆర్
October 29, 2020 / 01:53 PM ISTcm kcr explaining about dharani portal : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చింది. 2020, అక్టోబర్ 29వ తేదీ గురువారం దత్తత గ్రామమైన మూడుచింతలపల్లి గ్రామంలో…