-
Home » landslide
landslide
ఘోర ప్రమాదం.. బస్సులోని 18 మంది ప్రయాణికులు మృతి..
ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
వయనాడ్ విలయాన్ని రికార్డ్ చేసిన ఇస్రో శాటిలైట్స్
వయనాడ్ విలయానికి ముందు తరువాతి చిత్రాలను ఇస్రో విడుదల చేసింది.
Uttarakhand : ఉత్తరాఖండ్లో విరిగిపడిన కొండచరియలు..నలుగురి మృతి
ఉత్తరాఖండ్లో కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి చెందారు. ఆగస్టు 22 నుంచి 24తేదీల వరకు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. మరోవైపు ఉత్తరాఖండ్లోని తెహ్రీ జిల్లాలో తాజాగ�
Shimla temple collapses : సిమ్లాలో కూలిన శివాలయం…9మంది మృతి
Shimla temple collapses : హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సిమ్లాలో కురుస్తున్న భారీవర్షాల కారణంగా శివాలయం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 9మంది మరణించారని హిమాచల్ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ చెప్పారు. సమ్మర్ హిల్ ప్రాంతంలోని ఆలయం వద్ద కొండచరియలు విరిగిప�
Amarnath Yatra : రాంబన్ వద్ద విరిగిపడిన కొండచరియలు.. అమరనాథ్ యాత్రకు బ్రేక్
జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై రాంబన్ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో జమ్మూ నుంచి శ్రీనగర్ వరకు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
Kedarnath Landslide : కేదార్ నాథ్ యాత్రలో విషాదం.. కొండచరియలు విరిగిపడి ముగ్గురు మృతి, 17 మంది గల్లంతు
పెద్ద ఎత్తున రాళ్లు, మట్టిపెల్లలు పడటంతో రోడ్డు పక్కన ఉన్న దుకాణాలు, దాబాలు కొట్టుకుపోయాయి. అయితే ఆ షాపులు, దాబాల్లో నలుగురు స్థానికులతోపాటు 16 మంది నేపాలీలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
Maharashtra : రాయగడ్లో విరిగిపడిన కొండచరియలు…నలుగురి మృతి, పలువురికి గాయాలు
మహారాష్ట్రలోని రాయ్గఢ్లో కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో నలుగురు మరణించారు. విరిగిపడిన శిథిలాల్లో చాలా మంది చిక్కుకుపోయారని భయాందోళనలు చెందుతున్నారు....
Himachal Pradesh Floods: బాగిపుల్ ప్రాంతాన్ని ముంచెత్తిన వరదలు.. చిక్కుకున్న 200 మంది స్థానికులు..
హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లా బాగిపుల్ ప్రాంతంలో వరదలు సంభవించాయి. ఈ వరదల్లో పర్యాటకులతో పాటు స్థానికులు 200 మందికిపైగా చిక్కుకున్నారు.
Malaysian Landslide: మలేషియాలో విరిగిపడిన కొండచరియలు.. ఎనిమిది మంది మృతి, పలువురు గల్లంతు
మలేషియాలోని క్యాంప్సైట్లో విషాదం చోటు చేసుకుంది. కొండచరియలు విరిగిపడటంతో ఎనిమిది మంది మరణించారు. ఈ ఘటనలో 92 మంది కొండచరియల కింద చిక్కుకున్నారు. సెర్చ్ అండ్ రెస్క్యూ సిబ్బంది రంగంలోకిదిగి 53మందిని మందిని క్షేమంగా బయటకు తీశారు. మరో ఏడుగురి�
Italy Landslide 7 Dead : ఇటలీలో ఘోర ప్రమాదం.. కొండచరియలు విరిగిపడి ఏడుగురు మృతి
ఇటలీలో ఘోర ప్రమాదం జరిగింది. ఇస్కియా ఐలాండ్లో ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడి ఏడుగురు మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పలువురు బురదలో కూరుకుపోయారు.