Home » Landslides
దక్షిణ కొరియాలో వరద విపత్తు సంభవించింది. దక్షిణ కొరియాలో కురుస్తున్న భారీవర్షాల వల్ల కొండచరియలు విరిగిపడటంతోపాటు వరదల వల్ల 26 మంది మరణించారు. వరదల్లో మరో పదిమంది గల్లంతు అయ్యారు....
చైన్ పూర్, పంచ్ ఖపన్ మున్సిపాలిటీల్లో కొండచరియలు విరిగిపడి నదీ ప్రవాహాన్ని అడ్డుకోవడంతోటే వరదలు సంభవించినట్లు అధికారులు వెల్లడించారు.
కొండ ప్రాంతంలో భారీ వర్షాలు పడటంతో కొండచరియలు విరిగిపడ్డాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడి చాలా మంది చిక్కుకుపోయారు.
ఇండోనేషియాలో కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు పోటెత్తి కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో 15మంది ప్రాణాలు కోల్పోగా మరో 45మంది గల్లంతు అయ్యారు. వీరి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
రాష్ట్రంలోని మొత్తం మృతుల్లో ఒక్క మండి జిల్లాలోనే 13 మంది మరణించారని, ఈ జిల్లాలో తీవ్ర వరదలతో పాటు భారీ ఎత్తున కొండ చరియలు విరిగిపడ్డాయని డిప్యూటీ కమిషనర్ అరిందమ్ చైదరి అన్నారు. నాలుగు గంటలపాటు నేషనల్ డాజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ నిర్వహించి�
జమ్ము-కాశ్మీర్లో జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. భారీ వర్షాలతో కొండ చరియలు విరిగిపడిన కారణంగా రహదారికి ఇరువైపులా వాహనాలు స్తంభించిపోయాయి. రోడ్లపై పెద్దపెద్ద రాళ్లు ఉండటంతో అధికారులు వాటిని తొలగిస్తున్నారు.
ఇంకా 2.8 లక్షల మంది వరద ముంపులోనే చిక్కుకున్నారు. 1,395 సహాయక కేంద్రాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం, వరద బాధితులకు ఆశ్రయం కల్పిస్తోంది. అసోంలో 35 జిల్లాలు ఉంటే, 30 జిల్లాలు వరదల్లో చిక్కుకున్నాయి.
మేఘాలయ, అసోం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపురలు భారీ వర్షాల కారణంగా వరద ముంపునకు గురయ్యాయి. అసోం, మేఘాలయలో వరదల ప్రభావానికి ఆరుగురు చిన్నారులుసహా తొమ్మిది మంది మరణించారు. కొండ చరియలు విరిగిపడటం వల్ల ఒక ఇల్లు కూలిపోయింది.
తిరుమల రెండవ ఘాట్ రోడ్ లో కొండచరియల విరిగిపడ్డ ప్రాంతాలను కేరళ అమృతా విశ్వవిద్యాలయం నిపుణుల బృందం పరిశీలించింది.
తిరుమల ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డ ప్రాంతంలో చెన్నై, ఢిల్లీ ఐఐటీ నిపుణుల పరిశీలన చేశారు. ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడటంపై అధ్యయనం