Home » largest
India has largest : గత రెండు దశాబ్దాలుగా భారతదేశం నుంచే అత్యధికంగా విదేశాలకు వలస వెళ్తున్నారు. ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన అంతర్జాతీయ వలసలు 2020 నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఈ నివేదిక ప్రకారం ఇతర దేశాలతో పోల్చితే భారతీయులే అత్యధికంగా విదేశాల్లో
భారతదేశంలో ఆత్మహత్యలు రికార్డు క్రియేట్ చేశాయి. గత 11 ఏళ్లలో అత్యధిక ఆత్మహత్యలు 2019లో జరిగాయని జాతీయ నేర గణాంకాల మండలి (NCRB) నివేదికలు వెల్లడించాయి. పేదలు, తక్కువ చదువుకున్న వారే అధికంగా ఉన్నారు. బాధితుల్లో తెలుగు రాష్ట్రాల వారు 10 శాతంగా ఉన్నారు. �
సౌర విద్యుత్కు భారత్ అత్యంత ఆకర్షణీయ మార్కెట్ అని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. కచ్చితమైన, శుద్ధమైన, ప్రమాదరహిత సౌరవిద్యుత్ను భారత్ ఉత్పత్తి చేస్తోందని, సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రథమ 5 దేశాల్లో భారత్ స్థానం సంపాదించిందని మోడీ అన�
ఆసియా ఖండంలోనే అతి పెద్ద మురికివాడగా గుర్తింపు పొంది ముంబైలోని ధారావిలో కొత్తగా మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ధారావిలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5కి చేరింది. పది లక్షల మంది నివాసం ఉంటే ధారావిలో కరోనా క�
మురికివాడలకు పెట్టింది పేరైన ధారావిలో ఏం జరుగుతోంది..? దాదాపు 16 లక్షల మంది జీవనం సాగించే చోటును ఖాళీ చేయించడం సాధ్యమేనా..? ధారావి స్లమ్ ఏరియాలో కరోనా వైరస్ వ్యాపించకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది..? ధారావి..ఇది ఆసియాలోనే అతి పె�
దేశంలోనే అతిపెద్ద COVID-19(కరోనా వైరస్)హాస్పిటల్ నిర్మించేందుకు ఒడిషా ప్రభుత్వం రెడీ అయింది. 1000 పడకల సామర్థ్యంతో ఈ హాస్పిటల్ రెడీ అవుతుంది. రెండు వారాల్లోనే ఈ హాస్పిటల్ అందుబాటులోకి రానుంది. ఈ భారీ హాస్పిటల్ లో ప్రత్యేకంగా కరోనా పేషెంట్లకు మాత్ర�
అందమైన పూలను చూస్తే..కల్లోలంగా ఉండే మనసు కూడా ఆహ్లదంగా మారిపోతుంది. రంగురంగుల్లో విరిసిన వేలాది తులిప్ సోయగాలను ఒకే చోట చూస్తే..అదికూడా లక్షల సంఖ్యల్లో చూసేందుకు రెండు కళ్లూ చాలవన్నట్లు మనస్సుతోనే వాటిని ఆస్వాదిస్తాం. ఎన్నెన్నో వర్ణా
తైవాన్ దేశంలో లో భూకంపం సంభవించింది. తూర్పు తైవాన్ లోని తీరప్రాంత నగరమైన హువాలియన్ లో గురువారం(ఏప్రిల్-18,2019)6.2తీవ్రతతో భూకంపం సంభవించింది.కొద్ది సేపు బిల్డింగ్ లు అన్నీ షేక్ అయ్యాయి.తైపీ నగరంలో సబ్ వే సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు.ఈ
ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం కుంభమేళా సోమవారం ఘనంగా ముగిసింది.మకరసంక్రాంతి (జనవరి-15,2019)న ప్రారంభమైన అర్థ కుంభమేళా మహాశివరాత్రి(మార్చి-4,2019) రోజు ముగిసింది. మొత్తం 49 ర�