LASHKAR-E-TAIBA

    Darbhanga Blast Case : దర్భంగా పేలుళ్లకు సంబంధించి హైదరాబాద్‌లో ఇద్దరు అరెస్ట్

    June 30, 2021 / 11:39 PM IST

    బీహార్ లోని దర్భంగా రైల్వే స్టేషన్ లో  జూన్ 17న జరిగిన పేలుళ్లకు సంబంధించి హైదరాబాద్ కు చెందిన ఇద్దరు సోదరులను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు.

    ఐదుగురు ఉగ్రవాద అనుమానితులు అరెస్టు

    November 16, 2019 / 03:13 PM IST

    జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా సోపోర్  ప్రాంతంలో  లష్కరే తోయిబా ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు శనివారంనాడు అరెస్టు చేసారు. స్థానికులను బెదిరిస్తూ హెచ్చరికలు జారీ చేస్తున్న హిలాల్ అహ్మద్, సాహిల్ నజీర్, ప�

    NIAకు లేఖ : ఉగ్రవాదుల హిట్ లిస్ట్ లో మోడీ,షా,కోహ్లీ

    October 30, 2019 / 02:26 AM IST

    రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోడీ,కేంద్రహోంమంత్రి అమిత్ షా,టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సహా పలువురు ప్రముఖులను హతమార్చేందుకు ఓ ఉగ్రసంస్థ కుట్ర పన్నినట్లు సమాచారం. ఈ మేరకు ఉగ్రవాద సంస్థ నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ(

10TV Telugu News