Home » LASHKAR-E-TAIBA
లాహోర్లోని మొహల్లా జొహార్లో ఉన్న హఫీజ్ ఇంటితో పాటు అతడికి ఉన్న మరిన్ని ఇళ్ల వద్ద కూడా సెక్యూరిటీ ఉంది.
లష్కరే ఈ తోయిబా (ఎల్ఈటీ) టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీని భద్రతా దళాలు మట్టుబెట్టాయి.
నవంబరు 26వతేదీ ముంబయి నగరంపై పాకిస్థాన్ దేశానికి చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు దాడి చేసి 15 సంవత్సరాలు పూర్తి కానున్నాయి. 26/11 ముంబయి దాడుల 15వ వార్షికోత్సవం జరుపుకోనున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ పాక్ లష్కరే తోయిబాను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది...
భారత వ్యతిరేక ప్రసంగాలకు పేరుగాంచిన లష్కర్ మాజీ కమాండర్ అక్రమ్ ఖాన్ను పాకిస్థాన్లో ఆగంతకులు కాల్చి చంపారు. లష్కరే తోయిబా మాజీ కమాండర్ అక్రమ్ ఖాన్ను పాకిస్థాన్లో గురువారం కాల్చి చంపినట్లు పాక్ పోలీసు వర్గాలు తెలిపాయి....
యావత్ దేశం ఉలిక్కిపడే ఘటన ఒకటి దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. ఇద్దరు ఉగ్రవాదులు అత్యంత కిరాతకానికి ఒడిగట్టారు. ఓ యువకుడిని చంపిన ఇద్దరు ఉగ్రవాదులు.. శవాన్ని ముక్కలుగా నరికారు. ఇదంతా వీడియో తీశారు. ఆ వీడియోను పాకిస్తాన్ కు పంపారు. పోలీసు
మా చుట్టుపక్కల దేశాలకు, ప్రపంచానికి హామీ ఇస్తున్నాం. వేరే దేశాన్ని లక్ష్యంగా చేసుకునేందుకు మా నేలను వాడుకోవడానికి ఏ దేశానికీ అనుమతించం. ఇతర దేశాలు కూడా మా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని కోరుతున్నాం.
తీవ్రవాదులు ఉన్నారన్న సమాచారం ఆధారంగా శనివారం సాయంత్రం సైన్యం, పోలీసులు కలిపి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తీవ్రవాదులు ఎటువైపు నుంచి పారిపోకుండా చుట్టూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కాగా, సైన్యం తనిఖీలు నిర్వహిస్తుండగా తీవ్రవాదులు
జమ్ము కశ్మీర్ ఎన్ కౌంటర్ లో లష్కరే తొయిబా టాప్ కమాండర్ యూసఫ్ కంత్రు హతం అయ్యాడు.
దక్షిణ కశ్మీర్లోని పుల్వామా జిల్లాలోని పంపోరే టౌన్ లోని ద్రాంగ్బాల్ ఏరియాలో శనివారం భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు.
వరుస ఎన్కౌంటర్లతో జమ్ముకశ్మీర్ అట్టుడుకుతోంది. కాల్పుల మోతతో కశ్మీర్ వ్యాలీ మారుమోగుతోంది. భద్రతా బలగాలు ఉగ్రవాదుల ఏరివేతలో దూకుడు పెంచాయి. కంటిన్యూగా కాల్పులు జరుగుతున్నాయి.